-
Home » Mahesh Bhagwat
Mahesh Bhagwat
Interstate Gang Arrest : రూ.2 కోట్ల విలువైన గంజాయి సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్
గంజాయి సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను ఎస్వోటి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటిలిజెన్స్ సమాచారంతో గంజాయి ముఠాను అరెస్టు చేశామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ పేర్కొన్నారు.
Online Loan Apps కొత్త కోణం : మన డబ్బే మనకే అప్పు ఇస్తున్న చైనా బ్యాచ్
Online Loan Apps Chaina Batch : Online Loan Apps కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. చైనా బ్యాచ్ మన డబ్బు మనకే అప్పుగా ఇస్తున్న విషయం పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. క్రికెట్ బెట్టింగ్ రూంలో డబ్బు దోచేస్తోంది అక్రమార్కుల ముఠా. ఆ డబ్బునే చైనాకు తరలిస్తున్నాయి ముఠాలు.
న్యూ ఇయర్పై నిఘా : డ్రగ్స్ తీసుకున్నా..అమ్మినా 10 ఏళ్లు జైలు ఖాయం
2020 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా డ్రగ్స్ అమ్మినా..తీసుకున్నా 10 సంవత్సరాల జైలు తప్పదని రాచకొండ కమిషనర్ మహేశ్ భగత్ హెచ్చరించారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నగరంలో డ్రగ్స్ మాఫియా పంట పండిస్తాయి. యువతే టార్గెట్ గా డ్రగ్స్ మాఫియా ఆడగాలు సాగుత
దయచేసి ఇలా చేయొద్దు : బైక్ పై వెళ్లే వారికి పోలీస్ కమిషనర్ రిక్వెస్ట్
బైక్ పై వెళ్లేటప్పుడు.. ఎండ లేదా వాన నుంచి రక్షణ కోసం చాలామంది గొడుగులు వాడతారు. ఇది కామన్. అయితే.. బైక్ పై వేగంగా వెళ్తూ గొడుగు తెరిస్తే చాలా ప్రమాదకరం అని పోలీసులు చెబుతున్నారు. ఎందుకు ప్రమాదమో వివరిస్తూ ఓ వీడియోను సైతం షేర్ చేశారు. ఇందులో.. బై�
ప్రాణం పోతే రాదు : పుట్ బోర్డ్ ప్రయాణీకులకు పోలీసుల వార్నింగ్
హైదరాబాద్ నగరంలో సామాన్యులు ప్రయాణించాలంటే ఆర్టీసీ బస్సు ప్రధాన మార్గం. ప్రతీ రోజు ఆఫీసులకు వెళ్లేవారు, పలు ఉపాధి పనులకు వెళ్లేవారితో పాటు కాలేజీలకు వెళ్లే యువతీ యువకులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారే ఎక్కువ. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సుల్ల�
IPL ఫైనల్ మ్యాచ్ : అర్థరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సర్వీసులు
IPL ఫైనల్ మ్యాచ్కు హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం రెడీ అయ్యింది. 2019, మే 12వ తేదీ ఆదివారం సాయంత్రం మ్యాచ్ జరుగనుంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సెక్యూరిటీని సమీక్షించారు. రూట
శ్రావణి హత్య కేసు : నిందితుల సమాచారం తెలిస్తే 94906 17111 కాల్ చేయండి
యాదాద్రి భువనగిరి..బొమ్మలరామారం మండలం హాజీపూర్లో విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
24 గంటలు మద్యం దుకాణాలు బంద్
హైదరాబాద్: ఏప్రిల్ 19న హైదరాబాద్ నగరంలో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. శుక్రవారం హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, మహేష్భగవత్, సజ్జనార్లు ఆదేశాలు జారీ చే