Home » Mahindra Group Chairman
పసిపిల్లలు స్మార్ట్ ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు. చేతిలో ఉన్నది తినే ఆహారమా? సెల్ ఫోనా? పోల్చుకోలేనంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో అందర్నీ ఆలోచింపచేస్తోంది.
అచ్చం తనలాగే ఉన్న ఓ వ్యక్తి ఫోటో చూసి వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పశ్చిమ కనుమల్లో అత్యంత భయంకరమైనవిగా పరిగణించే 'కలవంతిన్ దుర్గ్' గురించి ఎప్పుడైనా విన్నారా? చూడటానికే భయాన్ని కలిగిస్తున్న ఈ ప్రదేశంలో చాలామంది ట్రెక్కింగ్ చేస్తున్నారు. వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
తొలకరి వర్షంలో తడవడానికి పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. రీసెంట్గా వర్షంలో తడుస్తున్న ఓ చిన్నారి వీడియోను వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్న చిన్నారి క్యూట్ వీడియో అందర్నీ ఆకట్టుకుంది.
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎటువంటి ట్వీట్ చేసినా వైరల్ అవుతుంది. జనానికి ఎంతో ఉపయోగకరమైన అంశాలతో పాటు కొత్త ఇన్వెన్షన్లకు సంబంధించిన వీడియోలను ఆయన షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన నాలుగు చక్రాల వాహనం వీడియో వైరల్ అవుతోంది.
బాగా వర్షంలో రోడ్డు మీద నీరు చిమ్ముతు కారు మన పక్కనుంచి వెళ్తే మనం గయ్ అని అరుస్తాం. కానీ కొందరు రోడ్డుపై నిలబడి వచ్చే పోయే కార్లను తమపై నీరు చల్లమంటూ అడుగుతున్నారు. ఈ వీడియో ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఏదైనా పాజిటివ్ గా తీసుకోవడం.. నెగెటివ్ గా