Home » Mahua Moitra
మహువా చేసిన ఈ పప్పు వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయమై ఆ పార్టీ ఎంపీ జగదాంబికా పాల్ స్పందిస్తూ మహువా వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని లోక్సభ స్పీకర్ను కోరారు. మోదీ హయాంలోనే భారత్ ఐదో అతిపెద్ద ఆ
చారిత్రక రాజ్పథ్, సెంట్రల్ విస్టా లాన్స్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చనున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 2047 నాటికి భారత్ సాధించాల్సిన అంశాలపై ప్రధాని మోదీ కొన్ని ప్రమాణాలు చేశారు. ఇందులో భాగంగా ప�
లీనాకు మద్దతుగా మహువా మాట్లాడుతూ ‘‘నాకు సంబంధించినంత వరకు కాళీ మాత మద్యం, మాంసాలను స్వీకరించే దేవత మాత్రమే. మీ దేవతను మీరు ఎలాగైనా ఊహించుకోవచ్చు. కొన్ని చోట్ల దేవతలకు మద్యాన్ని కూడా నైవేద్యంగా అందిస్తారు’’ అని మహువా మొయిత్రా వ్యాఖ్యానించి
కాళీ దేవి వేషంలో ఉన్న మహిళ సిగరెట్ తాగుతున్నట్లు చిత్రీకరించిన 'కాళి' అనే డాక్యుమెంటరీ చిత్రం పోస్టర్పై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. సిన
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. ప్రత్యర్థి ఎంతటి వారైనా అస్సలు కేర్ చేయరు. తాను అనుకున్నది చేస్తారు.
పశ్చిమబెంగాల్ ఎంపీ మహువా మొయిత్రా పోచంపల్లి చీర అందానికి ఫిదా అయిపోయారు.పోచంపల్లి చీర కట్టుకుని ఫోటో తీసి ఆ ఫొటోను ట్విటర్లో పోస్టు చేశారు.
పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్, తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.