-
Home » Mahua Moitra
Mahua Moitra
ఆ ఒక్క కుక్క కోసం కోర్టుకెక్కిన ఎంపీ.. 'ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోలేరా?' అంటూ హైకోర్టు సీరియస్..
మహువా మోయిత్రా, జై అనంత్ దేహద్రాయ్ విడిపోయిన తర్వాత హెన్రీ కోసం పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.
బీజేడీ నేతను పెళ్లాడిన టీఎంసీ ఎంపీ..? టాప్ సీక్రెట్ గా జరిగిన వివాహం..!
గతంలో డ్యానిష్ ఫైనాన్షియర్ లార్స్ బోరోసన్ ను ఆమె పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత లాయర్ జై అనంత్ దేహద్రాయ్ తో రిలేషన్ షిప్ లో ఉన్నారు.
గతంలో నన్ను సభలో మాట్లాడనీయలేదు
గతంలో నన్ను సభలో మాట్లాడనీయలేదు
లోక్సభ సభ్యత్వం రద్దును సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన మహువా మొయిత్రా
క్యాష్ ఫర్ క్వెరీ కేసుకు సంబంధించి లోక్సభ ఎంపీగా బహిష్కరించబడిన కొన్ని రోజుల తర్వాత మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను లోక్ సభ నుంచి బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని పిటిషన్లో మొయిత్రా పేర్కొన్నారు.
మహువా మొయిత్రా ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి?
లోక్సభ నుండి బహిష్కరణకు గురైన మహువా మొయిత్రా ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. అసలు మహువా నేపథ్యం ఏంటి?
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్సభ సభ్యత్వం రద్దు
డబ్బులు తీసుకుని పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగారని మహువా మొయిత్రాపై ఆరోపణలు వచ్చాయి. ఎథిక్స్ కమిటీ నివేదికతో మొయిత్రాపై చర్యలు తీసుకుంది.
మహువా మొయిత్రాపై మౌనం వీడిన మమత.. ఏం చెప్పారంటే?
బీజేపీ తన విజయావకాశాలను కోల్పోయింది. ప్రజలు క్షేత్రస్థాయిలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. కానీ మోడీ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవడం లేదు. వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం కనిపిస్తుంది
మహువా మొయిత్రా లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయండి... ఎథిక్స్ ప్యానెల్ సంచలన సూచన
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను లోక్సభ నుంచి అనర్హురాలిగా ప్రకటించాలని లోక్ సభ నైతిక విలువల కమిటీ (పార్లమెంటు ఎథిక్స్ కమిటీ) సిఫార్సు చేసింది....
2000 note: కరెన్సీ నోటు టాయిలెట్ పేపర్ అవుతోంది.. 2000 నోట్ల రద్దుపై మహువా
2000 రూపాయల నోట్లై ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం బీజేపీ, ప్రధాని మోదీ సృష్టించిన తప్పిదమని ఆమె వివర్శించారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రాన్ని కోల్పోయిన బీజేపీ, ఇలాంటి చర్యలు చేస్తే మరిన్ని రాష్ట్రాల్ని కోల్పోతారని, అలాగే అదానీని సైతం కాపాడలేరని మహు�
Mahua Moitra: బీజేపీ నేతలపై టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా సంచలన వ్యాఖ్యలు
భట్ దాహోద్ బీజేపీ ఎంపీ జస్వంత్సిన్హ్ భభోర్కి దోషిగా నిర్ధారణ అయిన రేపిస్ట్ శైలేష్ చిమన్లాల్ (shailesh chimanlal) సోదరుడు. లింఖేడా ఎమ్మెల్యే శైలేష్ భాభోర్తో కలిసి నీటి సరఫరా పథకం ప్రారంభోత్సవానికి హాజరయ్యాడు. దీనిపై ఎంపీ మొయిత్రా పాలక బీజేపీ ప్�