Home » Malaysia
చైనాలో విజృంభించి ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ సోకి ఒక భారతీయుడు మరణించినట్లు తెలుస్తోంది. మలేషియాలో ఉంటున్న త్రిపురకు చెందిన మనీర్ హుస్సేన్ కరోనా వైరస్ తో చనిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. త్రిపురలోని పురాతల్ రాజ�
అక్రమంగా తరలిస్తున్న వందల కిలోల సింహాల ఎముకలను సౌతాఫ్రికా పోలీసులు సీజ్ చేశారు. జోహాన్నస్బర్గ్ ఎయిర్పోర్ట్లో 342 కిలోల సింహం ఎముకలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని సీజ్ చేశారు. ఆసియా దేశాల్లో మృగరాజుల ఎముకలకు �
దాదాపు టన్నుల ఏనుగు దంతాలను,వాటితో తయారు చేసిన ఉత్పత్తులను బుధవారం(ఏప్రిల్-30,2019)మలేషియా అధికారులు తగలబెట్టారు.తగులబెట్టినవాటి విలువ 3.22 మిలియన్ డాలర్లు ఉటుందని అధికారులు తెలిపారు.ఆఫ్రికా నుంచి మలేషియా సరిహద్దుల మీదుగా చైనాకి,ఆసియాలోని మిగత�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విదేశీ పర్యటన చేయనున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ జనవరి 6 నుండి 13 వరకు దుబాయి, యూఏఈల్లో పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారైంది. పెట్టుబడిదారుల సదస్సుకు హాజరయ్యేందు�