డిసెంబర్ నెలలో వంటనూనె ధరలు తగ్గే అవకాశం ఉందని ఆహాకేంద్రర, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే తెలిపారు.
New Coronavirus in Malaysia : కరోనా…కరోనా ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారికి భయపడని దేశమంటూ లేదు. మనుషుల ప్రాణాలు తీస్తున్నీ ఈకరోనా విభిన్న రూపాలు మార్చుకుంటూ ప్రభావాన్ని చూపిస్తోంది. వాతావరణానికి అనుగుణంగా మారిపోతూ..జనాల ఉసురు తీస్తున్న ఈ వైరస్ ఇప్పటి వరకూ మ�
తాను ఏర్పాటు చేసిన కైలాశ ద్వీపానికి రావొద్దని భారతీయులకు సూచన చేస్తున్నారు వివాస్పద మత గురువు నిత్యానంద స్వామి చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Vijay Fan: తమిళనాట ‘దళపతి’ విజయ్కున్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అతని సినిమా రిలీజ్ రోజు అభిమానులు చేసే హంగామా గురించి మాటల్లో చెప్పడం కష్టం. విదేశాల్లో సైతం అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా విజయ్ వీరాభిమాని చేసిన పనికి అందరూ ఆశ్
Ganesh Chaturthi 2020: History, Importance & Rituals: ప్రపంచవ్యాప్తంగా వినాయక చవితి వేడుకల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. ఒక్క భారతదేశంలోనే కాదు.. ఆగ్నేయ ఆసియా దేశాల్లోనూ గణేషుడి వేడుకలను విభిన్నంగా జరుపుకుంటారు..ఒక్కో దేశంలో అక్కడి సంస్కృతి సంప్రదాయాలనుసరించి �
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది.. మలేసియాలో కరోనా కేసుల్లో కొత్త భయానక మార్పులు ఆందోళన పుట్టిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్న నేపథ్యంలో రష్యా వ్యాక్సిన్ను ప్రకటించింది.. వ్యాక్సిన్ ఉత్ప
రామాయణం.. ఇదో అపూర్వమైన గొప్ప పురాణ ఇతిహాసం.. హిందువుల ఆరాధ్య దైవంగా శ్రీరాముడిని కొలవడం పురాణ కాలంగా ప్రసిద్ధి.. ఒక్క రామాయణమే కాదు.. మహాభారతం కూడా భారతదేశానికి అత్యంత ప్రియమైన ఇతిహాసాలుగా చెబుతుంటారు. పురాణాల్లో రామాయణానికి సంబంధించి ఎన్న�
హమ్మయ్య ఎట్టకేలకు స్టూడెంట్స్ విశాఖలో ల్యాండ్ అయ్యారు. కరోనా ఎఫెక్ట్ తో తీవ్ర ఇబ్బందులు పడిన విద్యార్థులు వైజాగ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంటే.. మరో వైరస్ దాడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల మలేసియా నుంచి తిరిగొచ్చిన కేరళ వాసి ఎర్నాకులంలో మృతి చెందాడు. కరోనా వైరస్ ఉందేమోననే అనుమానంతో వైద్య పరీక్షలన్నీ చేశారు. రోజురోజుకూ వ్యాధి తీవ్�
చైనాలో విజృంభించి ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ సోకి ఒక భారతీయుడు మరణించినట్లు తెలుస్తోంది. మలేషియాలో ఉంటున్న త్రిపురకు చెందిన మనీర్ హుస్సేన్ కరోనా వైరస్ తో చనిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. త్రిపురలోని పురాతల్ రాజ�