Home » malkajgiri
హైదరాబాద్ నేరేడ్ మెట్ లో బాలిక మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. ఎవరూ ఊహించని ఘోరం జరిగిపోయింది. చిన్నారి సుమేధ నాలాలో పడి చనిపోయింది. బండచెరువు దగ్గర పోలీసులు పాప మృతదేహాన్ని గుర్తించారు. పాప ఇంటికి కిలోమీటర్ దూరంలో బండ చెరువు ఉంది. నిన్న(�
హైదరాబాద్ నేరేడ్మెట్లో బాలిక మిస్సింగ్ కలకలం రేపుతోంది. కాకతీయనగర్కు చెందిన సుమేధ అనే బాలిక నిన్న(సెప్టెంబర్ 17,2020) సాయంత్రం సైకిల్పై బయటకు వెళ్లింది. ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగ
కరోనా కాలాన్ని కొందరు కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. అడ్డంగా జనాలను దోచుకుంటున్నారు. డిమాండ్ ను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కరోనా యాంటీ వైరల్ డ్రగ్స్ ను బ్లాక్ మార్కెట్ లో అక్రమంగా అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. న
కారు యజమాని నిర్లక్ష్యం ఒక చిన్నారి బాలుడి ప్రాణాలు తీసింది. అప్పటివరకు ఆడుకుంటున్న చిన్నారి జీవితం కారు చక్రాల కింద నలిగి పోయింది. కారు రివర్స్ చేసే సమయంలో యజమాని సరిగా గమనించకపోవటంతో ఈ దుర్ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే మహబూబ్నగర
మల్కాజిగిరిలో దారుణం జరిగింది. భిక్షాటన చేసే వృద్దురాలిపై మద్యం మత్తులో అత్యాచారానికి యత్నించారు దుర్మార్గులు.
హైదరాబాద్ మల్కాజిగిరిలోని గణేష్ మండపంలో అగ్ని ప్రమాదం జరిగింది. విష్ణుపురి కాలనీలోని మైత్రి నివాస్ అనే అపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
ఆ ఇంట్లో శవం.. శరీరాన్ని ముక్కలుగా చేశారు. బక్కెట్లో కుక్కి పెట్టారు. మృతదేహం కుళ్లిపోవడంతో భారీగా దుర్వాసన వస్తోంది. హత్య ఎవరు చేశారో తెలియదు. ఎందుకు చేశారో అసలు తెలియదు.
హైదరాబాద్: దేశాన్ని55 ఏళ్లు పాటు పాలించి, ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ‘న్యాయ్” అంటూ ప్రజలను ఓట్లు అడుగుతోందని టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆక్షేపించారు. కాంగ్రెస్, బీజేపీల మాయ మాటలకు మోస పో
కంటోన్మెంట్ బోర్డును GHMC లో కలిపే ప్రయత్నం చేస్తామని TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రకటించారు. కంటోన్మెంట్లో నెలకొన్న సమస్యలను పరిష్కారం కావాలంటే..ఢిల్లీలో పార్టీకి సంబంధించిన ఎంపీలుండాలని అన్నారు. ఇక్కడ 17 కోట్ల రూపాయల బకాయిలను కేసీఆర్ ప్రభుత�
హైదరాబాద్ : నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని అవుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి రాంచందర్రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు . హైదరాబాద్ సైనిక్పుర