Home » Malli Pelli Movie
సినిమాల విడుదలకు వ్యతిరేకంగా రమ్యరఘుపతి కేసు దాఖలు చేసిన కారణాలను న్యాయస్థానం సమర్థించలేనిదని, న్యాయపరంగా నిలకడగా లేదని కోర్టు పేర్కొంది. బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ ఇచ్చినట్లుగా ఈ సినిమా కంటెంట్ పూర్తిగా కల్పి
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్(Naresh), పవిత్రా లోకేశ్(Pavithra Lokesh) జంటగా నటించిన సినిమా ‘మళ్ళీ పెళ్లి'(Malli Pelli). జూన్ 23 నుంచి ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
టాలీవుడ్ సీనియర్ నటులు నరేశ్(Naresh), పవిత్రా లోకేశ్(Pavithra Lokesh) జంటగా నటించిన చిత్రం 'మళ్ళీ పెళ్లి'(Malli Pelli). నిర్మాత, డెరెక్టర్ ఎంఎస్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
మళ్ళీ పెళ్లి సినిమాకు కూడా నరేష్ భారీగా ప్రమోషన్స్ చేశారు. రిలీజ్ కూడా గ్రాండ్ గానే చేశారు. సినిమా చూసిన ప్రేక్షకులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. చాలా వరకు ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.
కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టుకు నరేశ్ భార్య రమ్య రఘుపతి
మళ్లీ పెళ్లి సినిమాకు రిలీజ్ కి ముందు అడ్డంకి ఎదురైంది. గతంలో నరేష్ - పవిత్ర విషయంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మీడియా ముందుకొచ్చి రచ్చ చేసింది. నరేష్ కి విడాకులు ఇవ్వనని, వాళ్ళ పెళ్లి జరగనివ్వనని కామెంట్స్ చేసింది. తాజాగా రమ్య మళ్లీ పెళ్లి �
MS రాజు దర్శకత్వంలో నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించిన మళ్ళీ పెళ్లి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమాలో ఓ పాత్రలో నటించిన అనన్య నాగళ్ళ ఇలా ఈవెంట్ లో మెరిపించింది.
MS రాజు దర్శకత్వంలో నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించిన మళ్ళీ పెళ్లి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. నరేష్ - పవిత్ర జంటగా ఈవెంట్ లో అదరగొట్టారు. స్టేజి మీద డ్యాన్స్ చేసి రచ్చ చేశారు.
MS రాజు దర్శకత్వంలో నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించిన మళ్ళీ పెళ్లి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.
టాలీవుడ్ లో ‘మళ్ళీ పెళ్లి’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుంది.