Home » Mallu Ravi
ఫైనల్గా ఏమైందో తెలియదు. ఎవరిది తప్పో..ఎవరిది ఒప్పని తేల్చారో అంతకన్నా క్లారిటీ లేదు. జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో రచ్చ నడుస్తూనే ఉంది.
ఇలా క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మల్లు రవి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు.
కవిత అవినీతికి పరాకాష్ఠ అని, ఆమె ఢిల్లీలో కేజ్రీవాల్, తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయారని వ్యాఖ్యానించారు.
ఆ ఇష్యూ అలా ఉండగానే ప్రతిపక్ష ఎమ్మెల్యేతో అలయ్ భలయ్ చేసుకుంటూ సొంత పార్టీ నేతల ఆగ్రహానికి గురయ్యారు.
తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని మళ్లీ రానివ్వకూడదని అనుకుంటున్నాయని ఆరోపించారు.
మార్ఫింగ్ ఫోటోలు పెట్టి లేనివి ఉన్నట్టు చేసి ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నింద వేయడానికి కేటీఆర్, హరీశ్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.
అమల వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులందరిపై అక్కినేని అమల ..
హీరో నాగార్జున, మల్లు రవి ఒకేసారి రావడంతో..
నీ అహంకారం వల్ల, నీ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం దివాళా తీసిందని మాజీ సీఎం కేసీఆర్ పై మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖమ్మం నేతలు, కొందరు ఏఐసీసీ పెద్దలు కలిసి తప్పుడు నివేదిక అందించారని ఆయన ఆరోపించారు.