Home » Mamata Banerjee
లీనాకు మద్దతుగా మహువా మాట్లాడుతూ ‘‘నాకు సంబంధించినంత వరకు కాళీ మాత మద్యం, మాంసాలను స్వీకరించే దేవత మాత్రమే. మీ దేవతను మీరు ఎలాగైనా ఊహించుకోవచ్చు. కొన్ని చోట్ల దేవతలకు మద్యాన్ని కూడా నైవేద్యంగా అందిస్తారు’’ అని మహువా మొయిత్రా వ్యాఖ్యానించి
సెక్యూరిటీ గార్డుల కళ్లుగప్పి సీఎం మమతా బెనర్జీ ఇంటి గోడ దూకేశాడు. చివరికి సెక్యూరిటీగా ఉన్న పోలీసులకు దొరికిపోయిన ఆ వ్యక్తి తాను కోల్కతా పోలీస్ హెడ్క్వార్టర్స్ అనుకుని ఇలా చేశానంటూ సీనియర్ పోలీస్ అధికారికి చెప్పాడట.
మహారాష్ట్ర ప్రభుత్వానికి న్యాయం కావాలి. ఉద్ధవ్తోపాటు అందరికీ న్యాయం కావాలి. ఈ రోజు మీరు (బీజేపీ) అధికారంలో ఉండి డబ్బు, కండ బలం, మాఫియా శక్తుల్ని ఉపయోగిస్తున్నారు.
రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై మంగళవారం మరోసారి ప్రతిపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని ప్రతిపక్షాలు ఖరారు చేయనున్నాయి.
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. రాష్ట్రపతి ఎన్నికలు, ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారు? అనే అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరు గెలుస్తారో జోస్యం చెప్పారు. దీని వెనుక లాజిక్ కూడా ఆయన రివీల్ చేశారు.
ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఖరారుపై ఢిల్లీలో ప్రతిపక్షాల కీలక సమావేశం జరగనుంది. మమతా బెనర్జీ నేతృత్వంలో సమావేశం కానున్నారు. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు అధికారపక్షం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.
పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా రక్తాన్ని అయినా చిందించేందుకు తాను సిద్ధమని, ఎట్టిపరిస్థితుల్లో రాష్ట్రాన్ని విభజించేందుకు మాత్రం నేను ఒప్పుకోనని అన్నారు. మంగళవారం తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలతో నిర్వహించిన సమ
కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా ప్రతిపక్షాల్ని బీజేపీ భయపెట్టాలనుకుంటోందని, హింస, ద్వేషంతో కూడిన రాజకీయాలు చేస్తున్న బీజేపీకి 2024లో దేశంలో చోటులేదని అన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తతో ఒక స్వీట్ వార్ కు దిగారు. కార్యకర్త బరువు తగ్గించుకోవాలని సమస్యలు వస్తాయని చెబుతూనే, ఏం తింటున్నావ్.. ఏమేం చేస్తావనే ప్రశ్నలు వేస్తూ కాసేపు అతణ్ని వాదించి, చిన్న ఛాలెంజ్ కూడా విసిరారు.
రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఛాన్స్లర్గా ఇకపై సీఎం వ్యవహరించేలా కొత్త చట్టం రూపొందించింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. సీఎం మమతా బెనర్జీ అధ్యక్షతన గురువారం సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కొత్త చట్టాన్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది.