Home » Mamata Banerjee
రాహుల్ గాంధీ కంచు కోట అమేథీ సహా సోనియా స్థానమైన రాయ్ బరేలీలో పోటీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఎస్పీ ప్రయాణం కాంగ్రెస్తోనే అనుకున్నారు. కానీ ఇరు పార్టీలు హస్తం పార్టీకి షాకిస్తూ.. తమ ఫ్రంటులోకి తీసుకునే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. అ
టీఎంసీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలో సీపీఎంతోనే కాకుండా బీజేపీతోనూ కలిసిందని ఆరోపించారు. దీంతో తమ పార్టీ 2024 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తుందని ప్రకటించారు. సామాన్య ప్రజల మద్దతుతోనే తాము గెలుస్తామని చెప్పుకొచ్చారు. సాగర్దిగ
సౌరవ్ గంగూలీ రాజకీయ రంగప్రవేశంపై పలుసార్లు చర్చలు జరిగాయి. గతేడాది గంగూలీ అమిత్ షాను కలిసిన సమయంలో ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. కానీ, ఆ ప్రచారాన్ని గంగూలీ ఖండించారు. ప్రస్తుతం ఆయన మమత బెనర్జీతో భేటీ సందర్భంగా మరోసారి గంగూలీ రాజక
ఇక పవార్ అయితే బాగుంటుందని మమతా అయితే సరిపోతుందని అన్నవారు కూడా ఉన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీని జాతీయ పార్టీ స్థాయికి తీసుకెళ్లిన అరవింద్ కేజ్రీవాల్ సైతం ప్రధాని అభ్యర్థిగా కనిపిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో అభ�
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై రెండు సార్లు రాళ్ల దాడి జరిగింది. వందేభారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 30వతేదీన వందేభారత్ రైలును ప్రారంభించారు. నాలుగు రోజులకే మొదటి దాడి జరిగింది. ఆ మర్నాడే మరో దాడి జ�
ఈరోజు రామ్ (బీజేపీ), బాం (లెఫ్ట్) ఒక్కటయ్యారు. మనల్ని ఓడించడానికి ఇద్దరూ చేతులు కలిపారు. నిజానికి వీరిద్దరివీ పూర్తి విరుద్ధ భావజాలాలు. అయినప్పటికీ మన మీద పోరాటానికి ఏకమయ్యారు. కానీ మనకు చాలా గొప్ప సైద్ధాంతికత ఉంది. మనం వారిని ఓడించాలి. దానికి �
ఆమె మాట్లాడుతూ ‘‘బెంగాల్ చాలా ప్రత్యేకమైన ప్రాంతం. మానవత్వంలోనైనా, పోరాటంలోనైనా ముందుంటుంది. భిన్నత్వంలో ఏకత్వంతో కలిసి పోవడంలోనైనా, విధ్వేష శక్తులతో పోరాడటంలోనైనా బెంగాలీలు ముందుంటారు. బెంగాల్ ఎవరికీ తలవంచదు. ఎవరినీ భిక్ష అడగదు. ఎప్పుడూ
సీఏఏ ప్రకారం.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, బుద్ధిస్టులకు దేశంలో పౌరసత్వం లభిస్తుంది. ముస్లిం అనే పేరు ఇక్కడ ప్రస్తావించకపోవడం గమనార్హం. అంతే ఈ చట్టం ప్రకారం ముస్లింలకు పౌరసత్వం ఇవ్వమన
‘‘ఓటర్ జాబితాతో మీ పేరు ఉండలా చూసుకోండి.. లేదంటే, ఎన్సార్సీ పేరిట మిమ్మల్ని నిర్బంధ శిబిరాలకు తరలిస్తారు. ఇది షేమ్.. షేమ్.. షేమ్..’’ అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. గతంలో రైల్వే, విమానయాన సంస్థలు బలవంతంగా భూములను లాక్కునే ప్రయత్నాలు చేస్తున్న
తమ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రం కాళ్ల మీద పడి అడుక్కోవాలా అని ప్రశ్నించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. నిధులు విడుదల చేయకపోవడంపై కేంద్రంపై మమత విమర్శలు చేశారు.