Mamata Banerjee

    మమతాను ఒంటరి చేసేందుకు రెబల్స్‌కు వెల్‌కమ్ చెప్తోన్న అమిత్ షా

    December 19, 2020 / 05:50 PM IST

    Mamata Banerjee: కేంద్ర మంత్రి అమిత్ షా హై ప్రొఫైల్ ఉన్న తృణముల్ కాంగ్రెస్ రెబల్ సువేందు అధికారితో పాటు పలువురికి బీజేపీలోకి ఆహ్వానం పలుకుతున్నారు. పశ్చిమబెంగాల్ లోని పశ్చిమ్ మెదినిపూర్ లో నిర్వహించిన మెగా ర్యాలీలో పాల్గొన్న ఆయన మమతా బెనర్జీకి గట్ట

    పశ్చిమ బెంగాల్ లో పేలుడు… ఐదుగురు మృతి

    November 19, 2020 / 04:18 PM IST

    Five dead, four Critically injured in an explosion inside a factory :  పశ్చిమ బెంగాల్ లో ఈ రోజు భారీ పేలుడుసంభవించింది. మల్డా జిల్లాలోని సుజాపూర్ పారిశ్రామిక వాడలోని ఒక రీ సైక్లింగ్ కర్మాగారంలో గురువారం ఉదయం 11 గంటల సమయంలో పేలుడు సంభవించటంతో ఐదుగురు మరణించారు. మరో నలుగురికి తీవ్ర గాయా

    బెస్ట్ ముఖ్యమంత్రులెవరంటే! సీఎం జగన్ 3 ప్లేస్..కేసీఆర్ 9వ స్థానం

    August 8, 2020 / 11:17 AM IST

    భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం జగన్ థర్డ్ ప్లేస్ నిలిచారు. 2020, జులై 15 నుంచి జులై 27వ మధ్య Indiatoday Mood Of The Nation సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఈ వివరాలు బయటపడ్డాయ. అత్యుత్తమ సీఎంలలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ప్రథమ స్థానం, ఢిల్

    Didi Promise to gov employees : కరోనాతో చనిపోతే ప్రభుత్వ ఉద్యోగం..సీఎం మమత బెనర్జీ

    July 16, 2020 / 11:26 AM IST

    కరోనా మహమ్మారి విజృంభిస్తున్న క్రమంలో ఆఫీసులకు వచ్చి పనులు చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులు హడలిపోతున్నారు. ఇప్పటికే చాలమంది ఉద్యోగులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది ఉద్యోగులు పనులు చేసేందుకు భయపడిపోతున్నారు. దీన్ని దృష్టిలో �

    కేంద్రం 3వేలు పంపితే.. రాష్ట్ర ప్రభుత్వం 2లక్షల 27వేలు ఇచ్చింది

    April 6, 2020 / 12:26 PM IST

    కరోనాపై పోరాడేందుకు ప్రభుత్వం అందించిన సహాయంపై బెంగాల్ సీఎం కామెంట్లు చేశారు. ఆదివారం (వ్యక్తిగత భద్రతా పరికరాలు) PPE 3వేలు పంపింది. బెంగాల్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు 2లక్షల 27వేల పరికరాలను సిద్ధం చేసిందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్న�

    కేంద్రంపై మమతా సెటైర్లు: బెంగాల్‌లో ఉన్న బంగ్లాదేశీలంతా భారతీయులే

    March 4, 2020 / 05:29 AM IST

    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై మరోసారి సెటైర్లు విసిరారు. బెంగాల్‌లో ఉన్న బంగ్లాదేశీలంతా భారతీయులేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పాల్గొన్న వారంతా భారత పౌరులేనని ఎటువంటి సిటిజన్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి�

    పీకేకు జెడ్ కేటగిరీ భద్రత : ముఖ్యమంత్రి కీలక నిర్ణయం

    February 18, 2020 / 05:57 AM IST

    ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ కు భద్రత పెంచాలని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా జెడ్ కేటగిరీ భద్రత కల్పించనుంది. ప్రస్తుతం బెంగాల్‌లో

    స్టూడెంట్లని టార్చర్ చేసినందుకు బీజేపీకి కరెక్ట్ సమాధానమిది: మమతా బెనర్జీ

    February 11, 2020 / 12:47 PM IST

    అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గెలుపొందింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఘోరంగా ఓడించి విజయపతాకం ఎగరేసింది. మంగళవారం ప్రకటించిన ఫలితాలతో ఆఫ్ విజయం ఖరారైంది. ఈ ఫలితాలపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెర్జీ మా�

    JNU ఘటన ‘ఫాసిస్ట్ సర్జికల్ స్ట్రైక్’ : మమతా బెనర్జీ

    January 6, 2020 / 08:51 AM IST

    ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) క్యాంపస్‌లో ఆదివారం జరిగిన హింస  ‘ఫాసిస్ట్ సర్జికల్ స్ట్రైక్’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఢిల్లీ పోలీసులు సీఎం అరవింద్ కేజ్రీవాల్ కింద లేరనీ పోలీస్ శాఖ కేం�

    నువ్వేమైనా పాకిస్తాన్ రాయబారివా: మోడీకి మమతా సూటి ప్రశ్న

    January 3, 2020 / 11:02 AM IST

    పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రధాని మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధానివా.. లేదా పాకిస్తాన్ రాయబారివా అంటూ ప్రశ్నించారు. చాలా సందర్భాల్లో పాక్‌తో పోల్చి మాట్లాడుతుండటంపై మోడీని విమర్శించారు. సీఏఏ, ఎన్నార్సీలపై జరుగుతున్న ఆ�

10TV Telugu News