Mamata Banerjee

    అమిత్ షా తో మమతా భేటీ: కారణం ఇదే

    September 19, 2019 / 09:03 AM IST

    తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. సమయం దొరికినప్పుడు బీజేపీపై విరుచుకుపడే ఆమె ప్రధాని మోడీతో ఢిల్లీలో బుధవారం(18 సెప్టెంబర్ 2019) భేటీ అయ్యారు. అనంతరం ఆమె ఇవాళ(20 సెప్టెంబర్ 2019) హోంమంత్రి అమిత�

    మోడీతో సమావేశమైన మమత..బెంగాల్ పేరు మార్చాలని వినతి

    September 18, 2019 / 02:07 PM IST

    ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఇవాళ(సెప్టెంబర్-18,2019)వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కలిశారు. వివిధ అంశాలపై మోడీతో మమత చర్చించారు. మోడీతో సమావేశమనంతరం మమత మాట్లాడుతూ….ప్రధానితో సమావేశం బాగా జరిగింది. పశ్చిమ బెంగాల్ పేరును బంగ్లాగా మార్చాలని మ�

    ప్రధాని మోడీ భార్యకు దీదీ గిఫ్ట్: ఆప్యాయంగా పలకరించిన మమత

    September 18, 2019 / 07:15 AM IST

    కొన్ని సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఊహించిన వ్యక్తులు  ఎదురుపడితే ఆప్యాయంగా..ఆదరంగా పలకరింపులు గుర్తుండిపోతాయి. అవి రాజకీయ  అగ్ర నేతలకు సంబంధించినవైతే పెద్ద వార్తా మారిపోతాయి. అటువంటి ఘటనకు కోల్ కతా ఎయిర్ పోర్ట్ వేదికైంది.  ప్రధా

    షా జోస్యం : పశ్చిమ బెంగాల్‌ BJPదే

    May 15, 2019 / 06:31 AM IST

    పశ్చిమబెంగాల్‌లో మమత శకం ముగిసిందని.. బీజేపీ విజయం ఖాయం అంటున్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. కుట్రలు, కుతంత్రాలు చేసినా బెంగాల్ ప్రజలు తమ వైపు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారాయన. నాపై మమత సర్కార్ FIR నమోదు చేసిందని.. అయినా భయపడను అంటున్

    ఆయనది 56 అంగుళాల ఛాతీ.. నేనెలా కొట్టగలను?

    May 11, 2019 / 04:04 PM IST

    ప్రధానమంత్రి మోడీకి ప్రజాస్వామ్యం దెబ్బ రుచి చూపిస్తానంటూ తాను చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు వక్రీకరించారని తృణముల్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. మోడీని కొడతానని తాను చెప్పలేదని, ప్రజాస్వామ్యం దెబ్బ రుచి చూపిస్తానని మాత్రమే అన్నానని, �

    దీదీ చెంపదెబ్బే నాకు ఆశీర్వాదం : మోడీ 

    May 9, 2019 / 11:02 AM IST

    బెంగాల్‌లోని పురులియాలో  గురువారం (మే 9,  2019) మోడీ ఓ బ‌హిరంగ‌స‌భ‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్ర‌ధానిని చెంప‌దెబ్బ కొట్టాల‌ని ఉంద‌ని మ‌మ‌తా బెన‌ర్జీ అన్నారనీ ఆ విషయాన్ని బెంగాలీలు తనకు చెప్పారన్నారు. దీదీని తాను ఓ సోదరిలా �

    PM Modi Slams Mamata Banerjee, Calls Her Speed Breaker Didi | 10TV News

    May 6, 2019 / 03:01 PM IST

    థింక్ డిఫరెంట్: ఎండకు తట్టుకోలేక ఎంపీ అభ్యర్ధి ఏం చేశాడంటే?

    April 28, 2019 / 10:26 AM IST

    మండిపోతున్న ఎండల్లో రాజకీయ నాయకులు మాత్రం ప్రచారంలో ఉదృతంగా తిరుగుతున్నారు. ఎండలు మండిపోతున్నా కూడా నాయకులు ఎలాగైనా తీరికలేకుండా రోడ్ల వెంబడి తిరుగుతున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల వేళ ఓ ఎంపీ అభ్యర్ధి చేస్తున్న వింతమప్రచారం నెట్టింట్ల�

    బీజేపీకి ఓటేయమని బలగాలు బలవంతపెట్టాయి

    April 23, 2019 / 01:59 PM IST

    మూడో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. పశ్చిమబంగా రాష్ట్రంలో కూడా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. ఇదిలా ఉంటే బీజేపీకి ఓట్లు వేయాలంటూ సెక్యురిటీ కోసం వచ్చిన కేం‍ద్ర బలగాలు ఓటర్లను అడుగుతున్నారని పశ్చిమబంగా ముఖ్యమం‍త్రి, తృణమూల్‌ �

    ఆ పార్టీలకు ఓటేసి వృథా చేయొద్దు : మమత

    April 13, 2019 / 01:56 PM IST

    పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సీపీఎం, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ రెండు పార్టీలకు ఎన్నికల్లో ఓటు వేసి ప్రజలు తమ ఓటును వృథా చేసుకోవద్దని సూచించారు.

10TV Telugu News