Mamata Banerjee

    ‘నేను శవమయ్యాకే మీ చట్టాలు అమలవుతాయ్’

    December 17, 2019 / 02:05 AM IST

    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారీ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఆ రాష్ట్రానికి గుండెలాంటి కోల్‌కతా నుంచి ప్రదర్శన ఆమె పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి దమ్ముంటే నా ప్రభుత్వాన్ని రద్దు చేయాలని, వీరి చట్టాలన్నీ బెంగాల్‌లో తా

    గీత దాటితే చూస్తూ ఊరుకోను

    December 15, 2019 / 02:25 AM IST

    పౌరసత్వ సవరణ చట్టంను వ్యతిరేకించి పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆందోళనకారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విధ్వ�

    ఏ రాష్ట్రానికి ‘పౌరసత్వం’ అమలును తిరస్కరించే అధికారం లేదు

    December 13, 2019 / 02:53 PM IST

    పౌరసత్వ సవరణ బిల్లు 2019 చట్టాన్ని తిరస్కరించే అధికారం దేశంలోని ఏ రాష్ట్రానికి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ కేంద్ర జాబితా క్రింద ఈ చట్టం అమల్లోకి వచ్చినందున ఈ కొత్త చట్టం, 2019 ను అమలు చేయడానికి ఏ రాష్ట్రం నిర�

    తమిళనాడులో స్టాలిన్ ను ప్రశాంత్ కిషోర్ గెలిపించబోతున్నారా..?

    December 3, 2019 / 01:31 PM IST

    ప్రశాంత్ కిషోర్ ఈసారి తమిళనాడులో స్టాలిన్ ను అందలమెక్కించడానికి సిద్ధమవుతున్నారు. 2021లో జరిగే ఎన్నికల్లో డిఎంకె విజయం కోసం పని చేయడానికి ఒప్పందం

    ‘బెంగాల్‌లోని ముస్లింలను కూడా అవమానించినట్లే’

    November 19, 2019 / 01:21 PM IST

    తృణమూల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మమతా బెనర్జీ వ్యాఖ్యలకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఘాటైన సమాధానం ఇచ్చారు. కూచ్‌బెహర్ ర్యాలీలో భాగంగా మాట్లాడిన మమతా.. పేరు ప్రస్తావించకుండా హైదరాబాద్ కేంద్రంగా ఓ పార్టీ ‘మైనారిటీ అతివాద’ పార్టీగా సామజిక �

    తెలంగాణ షార్ట్ ఫిలింకు నేషనల్ అవార్డు

    November 17, 2019 / 03:14 AM IST

    తెలంగాణ గ్రామీణ ప్రాంత ఇతివృత్తంగా రూపొందించిన షార్ట్ ఫిలిం ‘సమ్మర్ రాప్సోడీ’ నేషనల్ అవార్డును గెలుచుకుంది. నవంబర్ 8 నుంచి 15 వరకు జరిగిన కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బెస్ట్ షార్ట్ ఫిలింగా   ‘సమ్మర్ రాప్సోడీ’  గోల్డెన్ రాయల్ బెం�

    మమత ఝలక్…600కి.మీ రోడ్డు మార్గంలో గవర్నర్

    November 15, 2019 / 02:02 AM IST

    వెస్ట్ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీల మధ్య ఘర్షణ ఇప్పుడు కొత్త దశలోకి ప్రవేశించింది. బెంగాల్‌ గవర్నర్‌కు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ఝలక్‌ ఇచ్చారు.  ఫరక్కాలో ఇవాళ(నవంబర్-15,2019) నిర్వహించే ప్రొఫెసర్‌ ఎస్‌ఎన్‌హ�

    బుల్ బుల్ తుఫానుపై ప్రధాని సమీక్ష

    November 10, 2019 / 07:38 AM IST

    పశ్చిమ బెంగాల్‌, ఒడిషాతో  సహా బంగ్లాదేశ్‌లో బీభత్సం సృష్టిస్తున్న బుల్‌ బుల్‌ తుఫానుపై  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తీర ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రమాదంలో ఉన్న వ

    నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు – మమత బెనర్జీ

    November 2, 2019 / 01:20 PM IST

    వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ సంచలన కామెంట్స్ చేశారు. కేంద్రం తన ఫోన్ ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం ఏవీ సేఫ్‌గా లేవని..ఈ విషయంలో ప్రధాని దర్యాప్తు జరపాలని డిమాడ్ చేశారు. సీఎం బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులందరిపై గూఢచర్యం చేస్తున్

    దటీజ్ దీదీ : డార్జిలింగ్ కొండల్లో మమతా జాగింగ్ 

    October 25, 2019 / 10:06 AM IST

    ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ డార్జిలింగ్ కొండ‌ల్లో ప‌ది కిలోమీట‌ర్లు జాగింగ్‌ చేశారు. ప్ర‌తి రోజూ ట్రెడ్‌మిల్‌పై వాకింగ్‌ చేసే దీదీ గురువారం (అక్టోబర్ 24) డార్జిలింగ్ కొండల్లో ఒకటీ రెండు కాదు ఏకంగా ప‌ది కిలోమీట‌ర్లు దూరం జాగింగ్ చేశ

10TV Telugu News