Home » Mamata Banerjee
తృణముల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం(ఫిబ్రవరి-13,2019) ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన ధర్నాలో భావోద్వేగ ప్రసంగం చేశారు. న్యూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన కార్యక్రమంల�
ప్రజలు ప్రస్తుతం జరుగుతున్న విషయాలపై స్పందించడానికి సోషల్ మీడియా వేదికగా మారిపోయింది. ఎంతలా అంటే తమతమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో కార్టూన్ల రూపంలో బహిరంగంగా తెలియజేసేంతలా తయారైంది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసన తెలియజేస్తూ పశ్చిమ బెంగ�
ఢిల్లీ : బెంగాల్ పోలీసులు..సీబీఐ వివాదం పిటీషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ సీపీ..సీఎం మమత సీబీఐ విచారణకు హాజరుకావాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై మమతా బెనర్జీ హర్షం వ్యక్తంచేశారు. ధర్మాసనం తీర్పును తాను స్వాగతిస్తున్నా�
కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈనెల 8వ తేదీ వరకు దీక్ష చేపట్టనున్నారు. తాను చేపట్టిన సత్యాగ్రహం..CBI కి వ్యతిరేకం కాదు అని, మోదీ ప్రభుత్వ అకృత్యాలకు వ్యతిరేకంగా తాను దీక్షలో కూర్చున్నట్లు దీద�
కోల్ కతాలోని మెట్రో చానల్ దగ్గర సీఎం మమతాబెనర్జీ ధర్నాకు దిగారు. రాజ్యాంగ పరిరక్షణ పేరుతో ఆమె ధర్నాకు దిగారు. సీపీ రాజీవ్ కుమార్ కూడా దీక్షలో పాల్గొన్నారు. శారదా చిట్ ఫండ్ స్కామ్ కి సంబంధించి కోల్ కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ని విచా�
బీజేపీ బెంగాల్ని టార్చర్ చేస్తోందని ఆరోపించారు సీఎం మమతా బెనర్జీ. కేవలం తాను బ్రిగేడ్ ర్యాలీ నిర్వహించిన కారణంగానే బీజేపీ నేతలు బలవంతంగా బెంగాల్ను నాశనం చేయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. దర్యాప్తు సంస్థలను కేంద్రప్రభుత్వం నిర్వీర�
కోల్ కతా : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రముఖ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ మధ్యంత బడ్జెట్ ఎన్నికల తాయిలంలా ఉందని కొందరు నేతలు..మా రాష్ట్రం పథకాలనే కేంద్రం కాపీ కొట్టి బడ్జెట్ లో పెట్టిందని విమర్శిస్తున్నారు. ఈ క్�
ఢిల్లీ : 2019 లోక్ సభ ఎన్నికల లోపు ఏ ఫ్రంట్ ఏర్పడుతుంది ? ఏ ఫ్రంట్ ముందుకొస్తుందో తెలియదు కానీ..తమ తమ ఫ్రంట్లు ఏర్పడాలని..పలువురు నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల చంద్రులు…ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించేశారు కూడా. నాన్ కాంగ్రెస్
పశ్చిమబెంగాల్ : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన మహాగత్బంధన్ ర్యాలీకి అంతా సిధ్దమైంది. బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే శక్తులను ఏకం చేయడం..తన సత్తాని చాటడం అనే రెండు లక్ష్యాలతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఈ ర్యాలీ �
పశ్చిమ బెంగాల్ : సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు ఉద్దేశించిన ఓ భారీ ర్యాలీని నిర్వహించనున్నారు. జనవరి 19న కోల్కతాలో నిర్వహించే ఈ ర్యాలీలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కీలక పాత్ర వహించనున్నారు. కోల్కతా ర్