man murder

    Another Murder : తిరుపతిలో మరో వ్యక్తి హత్య.. అప్పు తీసుకున్న వారే చంపేశారు..!

    January 4, 2022 / 11:44 AM IST

    భాకరాపేట అడవుల్లో చంద్రశేఖర్ మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ముగ్గురు అనుమానితులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

    నమస్తే పెట్టలేదని దారుణ హత్య, కత్తితో పొడిచి చంపేశారు

    September 6, 2020 / 09:26 AM IST

    హైదరాబాద్ లో దారుణం జరిగింది. నమస్తే పెట్టకపోవడమే అతడి పాలిట శాపంగా మారింది. అతడి ప్రాణం పోవడానికి కారణమైంది. నమస్తే పెట్టలేదనే కోపంతో ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపేశారు. రోషన్‌ కాలనీకి చెందిన షేక్‌ జావీద్‌(28) వంట మనిషిగా పని చేస్తుంటాడు. శు�

    అద్దె అడిగినందుకు గొడవ.. ఇంటి ఓనర్‌ని చంపేసిన యువకుడు

    July 10, 2020 / 07:07 AM IST

    నాలుగు నెలల ఇంటి అద్దె చెల్లించాలని డిమాండ్ చేసినందుకు చెన్నై నగరంలోని కుంద్రాత్తూర్‌లో 21 ఏళ్ల యువకుడు తన ఇంటి యజమానిని పొడిచి చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మాజీ బ్యాంకు ఉద్యోగి గుణశేఖరన్(50) తన ఇంట్లో ఒక భాగాన్ని మెకానిక్-కమ్-డ్�

10TV Telugu News