-
Home » Management
Management
Black Thrips Pest : మామిడి, బొప్పాయితో పాటు ఇతర ఉద్యానవన తోటల్లో నలుపు రంగు తామర పురుగుల నియంత్రణ!
January 21, 2023 / 04:14 PM ISTవీటి నివారణకు వేసవిలో లోతు దుక్కులు చేయుట ద్వారా పురుగు కోశస్థ దశలను నివారించవచ్చు. దీంతోపాటుగా పంట మార్పిడి చేపట్టుట వలన పురుగు ఉదృతి కొంతవరకు నివారించవచ్చు. పచ్చిరొట్ట పంటలను సాగుచేసి పొలంలో కలియదున్నాలి,…
Bhilwara MG Hospital : ఆక్సిజన్ కొరత అంటే ఏంటో తెలియదు ఈ ఆసుపత్రికి..ప్రాణవాయువు వినియోగంలో ఆదర్శం
April 29, 2021 / 01:28 PM ISTBhilwara Mahatma Gandhi District Hospital : దేశమంతా ఆక్సిజన్ కొరతతో అల్లాడిపోతుంటే ఓ ఆస్పత్రి మాత్రం ‘ఆక్సిజన్ కొరతా? ఆ మాటే మాకు తెలీదే’ అంటోంది. మా ఆస్పత్రిలో ప్రాణవాయువు ఫుల్..కొరత నిల్’’అంటోంది. ఆక్సిజన్ వినియోగంలో…
యోగి సర్కార్ పై WHO ప్రశంసలు
November 17, 2020 / 06:14 PM ISTWHO Praises UP Government ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)ప్రశంసలు కురిపించింది. కరోనా కట్టడి విషయంలో యూపీ పనితీరు అద్భుతమని పేర్కొంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమలుపర్చిన COVID-19 నిర్వహణ వ్యూహం ఇతర రాష్ట్రాలు…
కాఫీ తోటల్లో గో హత్యలు: అరటిపండ్లలో విషం పెట్టి 20 ఆవుల్ని చంపి గోతిలో పడేశారు
July 20, 2020 / 10:02 AM ISTకర్ణాటకలో అత్యంత అమానవీయ దారుణం జరిగింది. కాఫీ తోటలోకి ఆవులు చొరబడి పాడు చేస్తున్నాయని అత్యంత పాశవికంగా వాటిని చంపేశారు. అరటి పండ్లలో విషం పెట్టి 20 ఆవులను చంపేశారు. కొడగు జిల్లాలోని ఐగూరు…
జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ లో అధిక ఫీజులు వసూలు.. తనిఖీల కోసం వెళ్లిన విద్యాశాఖ అధికారిని అడ్డుకున్న యాజమాన్యం
July 8, 2020 / 11:49 PM ISTహైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ లో తనిఖీల కోసం వెళ్లిన విద్యాశాఖ అధికారిని యాజమాన్యం అడ్డుకుంది. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో తనిఖీ చేసేందుకు డీఇఓతో సహా…
వైజాగ్ స్టీల్ ప్లాంటులో టెక్నికల్ ట్రైనీ ఉద్యోగాలు
January 24, 2020 / 09:06 AM ISTవిశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో టెక్నికల్ మేనేజ్ మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 188 ట్రైనీ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి…
కాలేజీకి మొబైల్ తీసుకొచ్చిందని : యాజమాన్యం మందలించడంతో విద్యార్థిని ఆత్మహత్య
November 14, 2019 / 05:55 AM ISTకాలేజీకి మొబైల్ తీసుకొచ్చిందని యాజమాన్యం మందలించడంతో విద్యార్థినిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లోని ఉప్పలగూడలో చోటు చేసుకుంది.
ఇలా ఉంది : ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై అఫిడవిట్
November 1, 2019 / 10:00 AM ISTఆర్టీసీ స్థితిగతులపై యాజమాన్యం అఫిడవిట్ దాఖలు చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.644.451 కోట్లు విడుదల చేసినట్లు యాజమాన్యం తెలిపింది.
నగరాల్లో విపత్తుల నిర్వాహణ : మున్సిపల్ అధికారులతో కేటీఆర్ సమీక్ష
September 28, 2019 / 01:20 AM ISTవిపత్తుల నిర్వహణపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం… వాటిని ఎలా ఎదుర్కోవాలనే విషయంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కార్పోరేషన్లలో విపత్తుల నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ప్రతీ…
ఎన్నికల నిర్వహణకు సిద్ధం : సీఈవో ద్వివేది
April 9, 2019 / 01:39 PM ISTఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అధికారులు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారని చెప్పారు.