మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలకృష్ణ భార్య జ్యోతి నిన్న రాత్రి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాలకృష్ణ వేధింపులు తాళలేక జ్యోతి ఆత్మహత్య చేసుకున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో విషాదం ఘటన చోటు చేసుకుంది. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ నల్లమల్ల బాలకృష్ణ భార్య జ్యోతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని జ్యోతి సూసైడ్ చేసుకున్నారు.
మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంతో గందరగోళం చెలరేగింది. ఆస్పత్రి సిబ్బంది అత్యుత్సాహం వల్ల ఒకే రోజు పుట్టిన ఇద్దరు శిశువులు తారుమారు అయ్యారు. దీంతో బాలింతల కుటుంబ సభ్యులు ఆస్పత్రి తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. అర్ధరాత్రి ఇంటికి నిప్పంటుకుని నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులు ప్రా�
మంచిర్యాల జిల్లా చెన్నూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాగుపాము కలకలం రేపింది. పాఠశాల ఆవరణలో నాగుపాము పడగవిప్పి బుసలు కొట్టడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయంతో పరుగులు తీశారు. కొద్ది సేపటి తరువాత పాము అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఇక రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్జిల్లాల్లో భారీ వర్షం పడుతుందని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం కూడా తెలంగాణలో పలుచోట్ల మోస్తరు
నిన్న మంచిర్యాలలో ఉత్తర ప్రదేశ్కు చెందిన వలస కూలీ మోతిషా వడదెబ్బతో మృతి చెందాడు. స్వగ్రామానికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు కడసారి చూపును దక్కిందామనుకున్న అతని బంధువులకు అంబులెన్స్ డ్రైవర్లు చెప్పిన మాటలు షాక్ ఇచ్చాయి.
మంచిర్యాల ఆర్టీసీ డిపోలో ఒకే రోజు 11 మందికి కరోనా సోకింది. నలుగురు సూపర్ వైజర్లు, ఏడుగురు కార్మికులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
కాన్పు సమయం దగ్గరపడుతుంటే.. సంబరానికన్నా ముందు సందేహం ఆమె మదిని తొలిచేసింది. తన భయానికి.. డాక్టర్ తప్పుడు రిపోర్ట్ ఆజ్యం పోసింది.
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్ పీ-3 గని ప్రమాదంలో చనిపోయిన నలుగురు కార్మికుల్లో ఒకరి మృతదేహం లభ్యమైంది. చంద్రశేఖర్ మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ బయటికి తీసుకొచ్చింది.