-
Home » manchiryala
manchiryala
CM KCR : సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లా పర్యటన.. సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం
June 9, 2023 / 09:33 AM ISTమంచిర్యాల-అంతర్గామ్ మధ్య రూ.165 కోట్లతో గోదావరిపై బ్రడ్జి నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. హాజిపూర్ మం. పడ్తాన్ పల్లిలో రూ.90 కోట్లతో ఎత్తిపోతల పథకం పనులకు శంఖుస్థాపన చేయనున్నారు.
Hot Sun : తెలంగాణలో రానున్న మూడు రోజులు తీవ్ర ఎండలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
May 15, 2023 / 10:54 AM ISTరాష్ట్రంలోని 14 జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు వెల్లడించింది. గత 24గంటల్లో కరీంనగర్, జనగామ, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
Mallu Bhatti Vikramarka : రాష్ట్ర ప్రజల సంపదను దోచుకుంటున్న కేసీఆర్ ఫ్యామిలీ.. వ్యవసాయానికి సాయమే లేదు : మల్లు భట్టి విక్రమార్క
April 2, 2023 / 01:41 PM ISTరైతుబంధు పేరిట కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రాయితీలు, ప్రోత్సాకాలను అన్ని బంద్ చేశారని పేర్కొన్నారుు. మిగులు బడ్జెట్ తో ఏర్పడిన ధనిక రాష్ట్రంలో 9 ఏళ్లవుతున్న కొలువులు రాలేదన్నారు.
Dowry Harassment Case : మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణపై వరకట్న వేధింపుల కేసు
February 8, 2023 / 02:31 PM ISTమంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలకృష్ణ భార్య జ్యోతి నిన్న రాత్రి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాలకృష్ణ వేధింపులు తాళలేక జ్యోతి ఆత్మహత్య చేసుకున్నారని మృతురాలి…
Municipal Commissioner wife suicide : మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ భార్య ఆత్మహత్య.. అదనపు కట్నం వేధింపులే కారణమంటూ ఆరోపణలు
February 8, 2023 / 07:43 AM ISTమంచిర్యాల జిల్లా కేంద్రంలో విషాదం ఘటన చోటు చేసుకుంది. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ నల్లమల్ల బాలకృష్ణ భార్య జ్యోతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని జ్యోతి సూసైడ్ చేసుకున్నారు.
Babies Manipulated : ఒకరి శిశువు మరొకరికి.. మంచిర్యాల ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం
December 28, 2022 / 07:05 PM ISTమంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంతో గందరగోళం చెలరేగింది. ఆస్పత్రి సిబ్బంది అత్యుత్సాహం వల్ల ఒకే రోజు పుట్టిన ఇద్దరు శిశువులు తారుమారు అయ్యారు. దీంతో బాలింతల కుటుంబ సభ్యులు ఆస్పత్రి తీరును నిరసిస్తూ…
Fire Accident Six Burnt Alive : మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం.. ఇంటికి నిప్పంటుకుని నిద్రిస్తున్న ఆరుగురు సజీవ దహనం
December 17, 2022 / 07:24 AM ISTమంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. అర్ధరాత్రి ఇంటికి నిప్పంటుకుని నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని…
Snake In Government School : ప్రభుత్వ పాఠశాలలో నాగుపాము కలకలం..పడగవిప్పి బుసలు కొట్టడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు పరుగులు
September 3, 2022 / 04:40 PM ISTమంచిర్యాల జిల్లా చెన్నూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాగుపాము కలకలం రేపింది. పాఠశాల ఆవరణలో నాగుపాము పడగవిప్పి బుసలు కొట్టడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయంతో పరుగులు తీశారు. కొద్ది సేపటి తరువాత పాము అక్కడి…
Heavy Rains : తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు
July 17, 2022 / 07:28 AM ISTఇక రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్జిల్లాల్లో భారీ వర్షం పడుతుందని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం కూడా…
Govt Hospital : అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలు.. మృతదేహాన్ని తరలించేందుకు రూ.80 వేలు డిమాండ్
May 1, 2022 / 11:49 AM ISTనిన్న మంచిర్యాలలో ఉత్తర ప్రదేశ్కు చెందిన వలస కూలీ మోతిషా వడదెబ్బతో మృతి చెందాడు. స్వగ్రామానికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు కడసారి చూపును దక్కిందామనుకున్న అతని బంధువులకు అంబులెన్స్ డ్రైవర్లు చెప్పిన మాటలు షాక్…