Home » Mandalam
మార్లవాయి : ఆదివాసుల ఆరాధ్యుడు..గిరిజనుల జీవితాల్లో జీవితాల్లో వెలుగులు నింపిన హైమన్ డార్ఫ్ జనవరి 11న ఆయన వర్థంతి. 1909 జూన్ 22న ఐరోపా ఖండంలోని ఇంగ్లండ్ రాజధాని లండన్ లో జన్మించిన డార్ఫ్..ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలం మార్లవాయి గిరిజనులకు ఆ
హైదరాబాద్ : సోషల్ మీడియాని సమచారానికే కాదు వ్యాపారానికి కూడా ఫుల్ గా వాడేసుకుంటున్నారు. ఏదైనా వ్యాపారం చేయాలంటే ఓ ఆఫీసుండాలి..లేదంటే ఏదొక ప్లేస్ వుండాలి..ఆఫీస్ లో ఏ చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వేలకు వేలు అడ్వాన్సెస్ ఇవ్వాలి..కానీ సోషల�
ప్రసవవేదన మెలిపెడుతున్నా పంటిబిగువున భరిస్తునే పరీక్ష రాసింది ఓ మహిళ. పేదరికాన్ని సవాల్ చేస్తు భర్త పడిన కష్టాన్ని తలచుకుంటు ప్రసవ వేదనను కూడా లెక్క చేయకుండా డీఎస్సీ పరీక్షను రాసింది స్వాతి. కష్టపడి తనను చదివించిన భర్త కోరికను..తమ పేదరికా
క్యాన్సర్ వ్యాధితో భర్త చనిపోయాడు..ఇల్లు లేదు..పిల్లలు లేరు..ఎలా వున్నావని అడిగే దిక్కులేదు. కడివెడు కన్నీళ్లతో పుట్టెడు కష్టాలతో మరుగుదొడ్డిలోనే బ్రతుకు వెళ్లదీస్తోందో అవ్వ. ఆ అవ్వ పేరు వెంగళ నాగరత్నం.. భర్త క్యాన్సర్ తో చనిపోయాడు. భర్త కట�