Home » Mandalam
వాన రాకడ ప్రాణం పోకడ తెలీదంటారు పెద్దలు. వాన వస్తుందని అంచనా వేయొచ్చు. కానీ ప్రాణం ఏ క్షణాన పోతుందో మాత్రం చెప్పలేం. ఇటువంటి ఘటన మహబూబ్ నగర్ జిల్లా తొర్రూరు మండలం వెలకట్ట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..విధుల్లో రోజులాగనే 56 ఏళ్ల హ�
సూర్యాపేటలో మరో దొంగ బాబా కలకలం సృష్టించాడు. అమాయకుల బలహీనతలను ఆసరాగా చేసుకుని డబ్బులు దండుకుంటున్నాడు. మీ ఇంట్లో బంగారు రాశులు ఉన్నాయనీ..నమ్మిస్తున్నాడు. ఈ మాటలు నమ్మిన కొంతమంది దొంగబాబాకు అడిగినంత ఇచ్చేస్తున్నారు. దీంతో అందినకాడికి �
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఘనపురం మండలం చెల్పూర్ గ్రామంలో ఇద్దరు వృద్ధులపై హత్యాయత్నానికి పాల్పడ్డారు దుండగులు.
కర్నూలు జిల్లా నందవరం మండలం హలహర్వి బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తు మృతి చెందారు.
బోధన్ : రంగుల కేళీ హోలీ పండుగ అంటు అందరు రంగులు జల్లుకుంటారు. ఈ హోలీ పండుగ ఆయా ప్రాంతాల ఆచారాలను బట్టి జరుపుకుంటారు. ఒరిస్సాలోని జగన్నాథ, పూరీ ఆలయాలలో రాధా, కృష్ణుడు, విగ్రహాలకు ప్రత్యేక పూజలు జరిపించిన తరువాత హోళీ వేడుకలు ప్రారంభిస్తార�
మచిలీపట్నం : ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నవేళ బైటపడిన బాంబులు కలకలం సృష్టిస్తున్నాయి. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం మండలం ఇంగ్లీష్ పాలెంలో బాంబులను దాచినట్లు పోలీసులకు సమాచారం అందటంతో రంగంలోకి దిగారు. దీంట్లో భాగంగా ఓ ఇ�
అశ్వాపురం : కన్నకుమార్తె పెళ్లిని కళ్లారా చూడాలనుకున్న ఓ తల్లి కలలు నెరవేరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయింది. కన్నతల్లి చేతుల మీదుగా తన పెళ్లి అంగరంగ వైభోగంగా జరిగే సమయంలో తల్లి మరణవార్త విన్న ఆ నూతన వధువు భోరుమంది. కాళ్ల పారాణి తడి ఆరకుండా�
సాధారణంగా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మెడలో తాళి కడతాడు..కానీ ఇక్కడ అంతా రివర్స్..అంతేకాదండోయ్..వింత ఆచారాలతో గ్రామంలో సుమారు వంద వివాహాలు రెండేళ్లకు ఒకసారి నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత..అనాదిగా కొనసాగుతోంది.ఆచారానికి నాంది పలికింది
బయ్యారం : గ్రామ పంచాయతీ ఎన్నికలు పచ్చని పల్లెల్లో చిచ్చురేపుతున్నాయి. సర్పంచ్ ఎన్నికలు కులా మధ్యా..బంధాల మధ్యా..మనుష్యుల మధ్యా చిచ్చుపెడుతున్నాయి. ఓట్లు వేయలేదనీ..అందుకే తమ పార్టీ నేతలు ఓడిపోయారనే కక్ష పెంచుకుని ఇళ్లపై దాడులకు పాల్పడుతున్న�
యలమంద : పంచాయితీ ఎన్నికల్లో తమకు ఓటు వేయకపోవటం వల్లనే ఓడిపోయామనే ఆక్రోశంతో నల్గొండ జిల్లా చందంపేట మండలం యలమంద గ్రామ శివారు చేపల గేటు వాసులపై కాంగ్రెస్ కార్యకర్తలు.. టీఆర్ఎస్ కార్యకర్తల ఇళ్ళపై దాడుకులకు పాల్పడ్డారు. యలమంద గ్రామ పంచాయితీ ఎన�