-
Home » Mandalam
Mandalam
స్కూల్ చైర్ లోనే కుప్పకూలి హెడ్ మాస్టర్ మృతి
October 29, 2019 / 04:47 AM ISTవాన రాకడ ప్రాణం పోకడ తెలీదంటారు పెద్దలు. వాన వస్తుందని అంచనా వేయొచ్చు. కానీ ప్రాణం ఏ క్షణాన పోతుందో మాత్రం చెప్పలేం. ఇటువంటి ఘటన మహబూబ్ నగర్ జిల్లా తొర్రూరు మండలం వెలకట్ట…
గుప్త నిధులంటు లక్షలు దోచేసిన దొంగబాబా
April 17, 2019 / 07:02 AM ISTసూర్యాపేటలో మరో దొంగ బాబా కలకలం సృష్టించాడు. అమాయకుల బలహీనతలను ఆసరాగా చేసుకుని డబ్బులు దండుకుంటున్నాడు. మీ ఇంట్లో బంగారు రాశులు ఉన్నాయనీ..నమ్మిస్తున్నాడు. ఈ మాటలు నమ్మిన కొంతమంది దొంగబాబాకు అడిగినంత ఇచ్చేస్తున్నారు. దీంతో అందినకాడికి డబ్బులు…
ముసలివారే వారి టార్గెట్టా : వృద్ధుడి దారుణ హత్య
April 17, 2019 / 05:24 AM ISTజయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఘనపురం మండలం చెల్పూర్ గ్రామంలో ఇద్దరు వృద్ధులపై హత్యాయత్నానికి పాల్పడ్డారు దుండగులు.
రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
April 12, 2019 / 05:05 AM ISTకర్నూలు జిల్లా నందవరం మండలం హలహర్వి బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తు మృతి చెందారు.
వింత ఆచారం : ‘పిడిగుద్దు’లతో హోలీ
March 21, 2019 / 06:02 AM ISTబోధన్ : రంగుల కేళీ హోలీ పండుగ అంటు అందరు రంగులు జల్లుకుంటారు. ఈ హోలీ పండుగ ఆయా ప్రాంతాల ఆచారాలను బట్టి జరుపుకుంటారు. ఒరిస్సాలోని జగన్నాథ, పూరీ ఆలయాలలో రాధా, కృష్ణుడు, విగ్రహాలకు…
ఇంగ్లీష్ పాలెంలో బాంబుల కలకలం
March 20, 2019 / 06:42 AM ISTమచిలీపట్నం : ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నవేళ బైటపడిన బాంబులు కలకలం సృష్టిస్తున్నాయి. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం మండలం ఇంగ్లీష్ పాలెంలో బాంబులను దాచినట్లు పోలీసులకు సమాచారం అందటంతో రంగంలోకి దిగారు. దీంట్లో…
మంటపంలోనే విషాదం : తల్లి మరణాన్ని చెప్పకుండా కూతురికి పెళ్లి
March 1, 2019 / 05:34 AM ISTఅశ్వాపురం : కన్నకుమార్తె పెళ్లిని కళ్లారా చూడాలనుకున్న ఓ తల్లి కలలు నెరవేరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయింది. కన్నతల్లి చేతుల మీదుగా తన పెళ్లి అంగరంగ వైభోగంగా జరిగే సమయంలో తల్లి మరణవార్త విన్న ఆ…
జంబలకిడి పంబ : పెళ్లి కొడుకుకే తాళి కడతారు
February 13, 2019 / 07:17 AM ISTసాధారణంగా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మెడలో తాళి కడతాడు..కానీ ఇక్కడ అంతా రివర్స్..అంతేకాదండోయ్..వింత ఆచారాలతో గ్రామంలో సుమారు వంద వివాహాలు రెండేళ్లకు ఒకసారి నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత..అనాదిగా కొనసాగుతోంది.ఆచారానికి నాంది పలికింది శ్రీకాకుళం…
పల్లెల్లో ఎన్నికల చిచ్చు : 16మంది వెలి
January 26, 2019 / 03:29 AM ISTబయ్యారం : గ్రామ పంచాయతీ ఎన్నికలు పచ్చని పల్లెల్లో చిచ్చురేపుతున్నాయి. సర్పంచ్ ఎన్నికలు కులా మధ్యా..బంధాల మధ్యా..మనుష్యుల మధ్యా చిచ్చుపెడుతున్నాయి. ఓట్లు వేయలేదనీ..అందుకే తమ పార్టీ నేతలు ఓడిపోయారనే కక్ష పెంచుకుని ఇళ్లపై దాడులకు…
ఓట్లు వేయలేదని ఇళ్లపై దాడులు
January 23, 2019 / 05:42 AM ISTయలమంద : పంచాయితీ ఎన్నికల్లో తమకు ఓటు వేయకపోవటం వల్లనే ఓడిపోయామనే ఆక్రోశంతో నల్గొండ జిల్లా చందంపేట మండలం యలమంద గ్రామ శివారు చేపల గేటు వాసులపై కాంగ్రెస్ కార్యకర్తలు.. టీఆర్ఎస్ కార్యకర్తల ఇళ్ళపై…