Home » Mandipalli Ramprasad Reddy
ఇందుకోసం రూ.1950 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి రాంప్రసాద్ తెలిపారు.
రాష్ట్రంలోని అర్హత కలిగిన క్రీడాకారులంతా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవాలని క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచించారు.
అధిష్టానం నుంచి ఫోన్ వచ్చే వరకు తాము మంత్రులు అవుతున్నట్లు వారికి కూడా తెలియకపోవడం విశేషం.
బలిజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీల తరఫున అగ్రవర్ణాలకు చెందిన నేతలే పోటీ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.
కడప జిల్లా రాయచోటిలో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఒకరు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కాగా, మరొకరు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనే యువనేత. వీరిద్దరికీ ఒకరంటే మరొకరికి పొసగడం లేదు. అ�