Home » Manipur Clashes
మణిపూర్లో గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో ఆరుగురిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. మే నెలలో మణిపూర్లోని కంగ్పోక్పి జిల్లాలో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించి సీబీఐ సోమవారం ఆరుగురు వ్యక్తులు, ఒక బాలుడిపై �
మణిపుర్లో మళ్లీ శుక్రవారం హింసాకాండ చెలరేగింది. ఉఖ్రుల్ జిల్లాలో శుక్రవారం సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. మణిపుర్లోని ఉఖ్రుల్ జిల్లాలోని తోవై కుకి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కా
మణిపుర్ హింసాకాండ కేసుల విచారణకు దేశవ్యాప్తంగా ఉన్న తమ యూనిట్ల నుంచి 29 మంది మహిళలతో సహా 53 మంది అధికారులను సీబీఐ నియమించింది. ముగ్గురు డిఐజిలు లవ్లీ కతియార్, నిర్మలా దేవి, మోహిత్ గుప్తా, పోలీసు సూపరింటెండెంట్ రాజ్వీర్లతో కూడిన బృందం మొత్తం �
మణిపుర్లో శుక్రవారం రాత్రి మళ్లీ హింసాకాండ చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి జరిగిన తాజా హింసాత్మక సంఘటనల్లో ముగ్గురు మరణించారు. మృతులు క్వాక్తా ప్రాంతంలోని మెయిటీ కమ్యూనిటీకి చెందినవారని పోలీసులు చెప్పారు....
మణిపూర్ రాష్ట్రంలో మే 4వతేదీన జరిగిన దారుణ ఘటనపై బాధిత మహిళ షాకింగ్ వాస్తవాలు బయటపెట్టారు. ప్రస్థుతం చురచంద్పూర్లోని శరణార్థి శిబిరంలో తలదాచుకున్న 40 ఏళ్ల బాధిత మహిళ తనకు ఎదురైన కష్టాలను మీడియా ముందు గుర్తు చేసుకున్నారు....
మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ దారుణ ఘటనపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరుతూ ఈశాన్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్లకు హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింద�
మణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్ లో ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు ఊరేగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని భార
Telugu Students : 150మంది విద్యార్థులు ప్రత్యేక విమానంలో శంషాబాద్ కు వచ్చారని, వారందరినీ స్వస్థలాలకు పంపడానికి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.