-
Home » Manipur Clashes
Manipur Clashes
Manipur : మణిపూర్ కేసులో ఆరుగురిపై సీబీఐ చార్జిషీట్
October 17, 2023 / 05:52 AM ISTమణిపూర్లో గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో ఆరుగురిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. మే నెలలో మణిపూర్లోని కంగ్పోక్పి జిల్లాలో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించి సీబీఐ సోమవారం…
Manipur violence : మణిపుర్లో మళ్లీ హింసాకాండ…ముగ్గురి మృతి
August 18, 2023 / 11:57 AM ISTమణిపుర్లో మళ్లీ శుక్రవారం హింసాకాండ చెలరేగింది. ఉఖ్రుల్ జిల్లాలో శుక్రవారం సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. మణిపుర్లోని ఉఖ్రుల్ జిల్లాలోని తోవై కుకి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కాల్పుల ఘటన చోటుచేసుకుంది.…
Manipur Violence Cases : మణిపుర్ అల్లర్ల కేసుల దర్యాప్తునకు 53 మంది సీబీఐ అధికారులు
August 17, 2023 / 09:56 AM ISTమణిపుర్ హింసాకాండ కేసుల విచారణకు దేశవ్యాప్తంగా ఉన్న తమ యూనిట్ల నుంచి 29 మంది మహిళలతో సహా 53 మంది అధికారులను సీబీఐ నియమించింది. ముగ్గురు డిఐజిలు లవ్లీ కతియార్, నిర్మలా దేవి, మోహిత్…
Manipur : మణిపుర్లో మళ్లీ హింసాకాండ…ముగ్గురి మృతి, ఇళ్లు దహనం
August 5, 2023 / 07:52 AM ISTమణిపుర్లో శుక్రవారం రాత్రి మళ్లీ హింసాకాండ చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి జరిగిన తాజా హింసాత్మక సంఘటనల్లో ముగ్గురు మరణించారు. మృతులు క్వాక్తా ప్రాంతంలోని మెయిటీ కమ్యూనిటీకి చెందినవారని పోలీసులు చెప్పారు....
Manipur Women Viral Video : నాటి షాకింగ్ ఘటన గురించి బాధిత మణిపూర్ మహిళ ఏం చెప్పారంటే…
July 21, 2023 / 06:18 AM ISTమణిపూర్ రాష్ట్రంలో మే 4వతేదీన జరిగిన దారుణ ఘటనపై బాధిత మహిళ షాకింగ్ వాస్తవాలు బయటపెట్టారు. ప్రస్థుతం చురచంద్పూర్లోని శరణార్థి శిబిరంలో తలదాచుకున్న 40 ఏళ్ల బాధిత మహిళ తనకు ఎదురైన కష్టాలను మీడియా…
Human Rights Commission : మణిపూర్ ఘటనపై మానవ హక్కుల కమిషన్ నోటీస్
July 21, 2023 / 05:18 AM ISTమహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ దారుణ ఘటనపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరుతూ ఈశాన్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్…
Manipur women video : మణిపూర్ ఘటనపై నివేదిక ఇవ్వండి : సుప్రీం చీఫ్ చంద్రచూడ్ ఆదేశం
July 20, 2023 / 12:14 PM ISTమణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్ లో ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు ఊరేగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో దీనిపై…
Telugu Students : హమ్మయ్య.. మణిపూర్ నుంచి క్షేమంగా చేరుకున్న 150మంది తెలుగు విద్యార్థులు
May 8, 2023 / 04:39 PM ISTTelugu Students : 150మంది విద్యార్థులు ప్రత్యేక విమానంలో శంషాబాద్ కు వచ్చారని, వారందరినీ స్వస్థలాలకు పంపడానికి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.