Home » Manipur violence
జాతుల మధ్య వైరం అల్లర్లకు దారితీసింది. దాదాపు రెండేళ్లుగా ఆ రాష్ట్రం రావణకాష్టంలా రగిలిపోతోంది.
మణిపూర్ లో ప్రస్తుతం జరుగుతున్న హింసాత్మక ఘటనలకు గత కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు.
నిషేధిత సంస్థ 'కాంగ్లీ యావోల్ కనా లూప్' (కేవైకేఎల్)లో క్రియాశీలక సభ్యుడిని అరెస్టు చేసినట్లు మణిపూర్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. అతని నుంచి 9 ఎంఎం బెరెట్టా యుఎస్ కార్ప్ పిస్టల్, ఏడు రౌండ్లు, దోపిడీ డబ్బును స్వాధీనం చేసుకున్నారు
జూలై నుంచి మణిపూర్ నుంచి తప్పిపోయిన ఇద్దరు విద్యార్థుల మృతదేహాల చిత్రాలు సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీని తరువాత, ఇంఫాల్లోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు నిరసన ర్యాలీలు చేపట్టారు. పోలీసులు లాఠీచార్జి చేయడంతో 30 మందికి పైగా విద్
మే 3 నుంచి మైతీలు, కుకీల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ హింసాత్మక సంఘటనల్లో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని 10 శాతం భూభాగంలో మైతీలు ఉంటారు. కుకీలు, నాగాలు ఎస్టీ వర్గంలోకి వస్తారు
కుల హింసకు గురవుతున్న మణిపూర్లో కేంద్ర బలగాలతో పాటు అస్సాం రైఫిల్స్ను మోహరించారు. రాష్ట్రంలోని మెజారిటీ మైతీ కమ్యూనిటీకి షెడ్యూల్డ్ తెగ హోదాను మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన అనంతరం కుకీలు ర్యాలీ చేపట్టారు
అమెరికా గాయని మేరీ మిల్బెన్ మణిపుర్ సమస్యపై ప్రధాని నరేంద్ర మోదీకి మద్ధతు తెలిపారు. తన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి ప్రతిస్పందనగా గురువారం పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రసంగం ముగిసిన కొద్దిసేపటికే అమెరికా గాయని మేరీ మిల్బెన్ వ్యాఖ
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులను విచారించేందుకు సీనియర్ మహిళా అధికారి నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వారి నుంచి డీఐజీ ఎప్పటికప్పుడు నివేదిక తీసుకుంటారట
రెండు వందల మంది చనిపోయారు. వందల మంది గాయపడ్డారు. వేలాది మంది ఇంటిని వదిలేసి నిరాశ్రాయులయ్యారు. అయినప్పటికీ రాష్ట్రంలో శాంతియుత వాతావరణం తీసుకురావడంలో ఇరు ప్రభుత్వాలు విఫలమయ్యాయి
ప్రభుత్వ యంత్రాంగం ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ సహా భిషంపూర్ జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపును ఉపసంహరించుకుంది. ముందుజాగ్రత్త చర్యగా ఇంఫాల్ లోయ అంతటా రాత్రిపూట కర్ఫ్యూతో పాటు పగటిపూట ఆంక్షలు విధించారు.