Home » manisha
కాసేపట్లో పెళ్లి జరగబోతోంది. సడెన్గా పెళ్లికూతురు కనిపించకుండా పోయింది. కట్ చేస్తే పెళ్లికూతురు ప్రియుడితో పారిపోయింది. నిజానికి పెళ్లికొడుకు షాకవ్వాలి.. అలా జరగలేదు .. పెళ్లికి వచ్చినవారు షాకయ్యారు. అక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే?
విదేశాల్లో ఉద్యోగం.. లక్షల్లో జీతం వస్తుందని ఓ ఏజెంట్ చెప్పిన మాయ మాటలు నమ్మిన ఓ వివాహిత పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. దేశం కాని దేశంలో తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఉద్యోగం లేదు సరికదా తినడానికి తిండి కూడా లేక అవస్థలు పడింది. వీసా గడు�
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ హర్రర్ స్టోరీలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పోలీసుల విచారణలో ఒక్కో మర్డర్ మిస్టరీని నిందితుడు శ్రీనివాస్ రెడ్డి విప్పుతున్నాడు. ఇప్పటికే శ్రావణి, మనీషాలను హతమార్చింది తానేనని ఒప్ప�
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ ఘటనలో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. శ్రావణి, మనీషాలనే కాదు కల్పన అనే బాలికను కూడా తానే హతమార్చినట్టు శ్రీనివాస్ రెడ్డి పోలీసుల విచారణలో అంగ
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల హాజీపూర్ గ్రామంలో ఉద్రిక్త నెలకొంది. శ్రావణి, మనీషాల హత్య కేసులో అనుమానితుడు శ్రీనివాస్ రెడ్డిపై గ్రామస్తులు దాడి చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రావణి, మనీషా మర్డర్ కేసుల్లో మిస్టరీ వీడుతోంది. నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు అమ్మాయిలను హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. స్కూల్, కాలేజీలకు వెళ్లి �
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో మర్డర్ మిస్టరీలు కలకలం రేపుతున్నాయి. ఒకే బావిలో రెండు మృతదేహాలు లభ్యం కావడం సంచలనంగా మారింది. 10వ తరగతి విద్యార్థిని శ్రావణిని అతి కిరాతకంగా చంపి మృతదేహాన్ని పూడ్చిపెట్టిన బా
యాద్రాది భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ లో మర్డర్ మిస్టరీలు కలకలం సృష్టిస్తున్నాయి. టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రావణి మృతదేహం దొరికిన బావిలోనే మరో మృతదేహాన