-
Home » maoist
maoist
తెలంగాణ పోలీసుల అదుపులో హిడ్మా సోదరుడు..!
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన బర్సె దేవాపై 50 లక్షల రూపాయల రివార్డ్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
నమ్మిన కలప వ్యాపారులే నట్టేట ముంచేశారా..! మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్లో సంచలనం..!
చికిత్స కోసం విజయవాడ వచ్చి తిరిగి అడవిలోకి వెళ్తుండగా..పోలీసులు అదుపులోకి తీసుకున్నారని..ఆ తర్వాత వారం రోజుల పాటు నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి హిడ్మాను పోలీసులు చంపేశారనేది ఈ లేఖ సారాంశం.
జీవో 49 రద్దు చేయాలంటూ మావోయిస్టుల డిమాండ్
లేఖ విడుదల చేసిన సీపీఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ
మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్టు
మావోయిస్టు అగ్రనేత హిడ్మాను పోలీసులు అరెస్టు చేశారు.
మృతదేహం కోసం న్యాయపోరాటం.. హైకోర్టును ఆశ్రయించిన నంబాల కేశవరావు కుటుంబం..
కేశవరావు మృతిపై జ్యుడీషియల్ విచారణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు జేఏన్ యూ విద్యార్ది సంఘం నేతలు.
మావోయిస్టులు పట్టుకోల్పోతున్నారా? ఇది ఆఖరి పోరాటమా?
గత రెండేళ్లలో 800 మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ముఖ్యంగా ఈ ఏడాది ఇప్పటివరకు 200 మంది లొంగిపోయారు.
Maoist Letter : ములుగు జిల్లాలో మావోయిస్టు లేఖ కలకలం
పోలీస్ స్టేషన్లు పంచాయితీలు చేసే అడ్డాలుగా మారాయని లేఖలో ప్రస్తావించారు. మావోయిస్టు లేఖపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Srinivasa Rao : నక్సలైట్ అవుదామనుకున్నా, గన్ పట్టుకుందామనుకున్నా – మరోసారి డీహెచ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మరోసారి చర్చకు దారితీసే వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన జర్నలిస్టుల శిక్షణా తరగతుల్లో పాల్గొన్న డీహెచ్.. భద్రాచలంలో నక్సలైట్ల అడుగుజాడల్లో పెరిగానని చెప్పారు.
Rewards On Maoist Leaders : మావోయిస్టు కీలక నేతలపై రివార్డులు ప్రకటన
ఎన్ వోబీలో ఎన్ ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులపై ఫోకస్ పెట్టింది. మావోయిస్టు కీలక నేతలపై అధికారులు రివార్డులను ప్రకటించారు. గాజర్ల రవిపై రూ.10 లక్షల రివార్డును ప్రకటించారు.
Chhattisgarh : శరణు అంటే ప్రాణభిక్ష లేదంటే మరణశిక్ష అంటున్న కేంద్రం..2024నాటికి మావోయిస్ట్ రహిత దేశంగా భారత్ మారుస్తామన్న అమిత్ షా
2024 నాటికి భారత్ మావోయిస్ట్ రహిత దేశంగా మారుస్తాం అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్లో చెప్పారు. మావోయిస్టులను అంతమొందించే యత్నంలో కేంద్రం ఏకంగా హెలికాప్టర్లతో అడవులను జల్లెడ పడుతోంది. నక్సలిజాన్ని అంతం చేసేందుకు కేంద్రం తీసుకుం