Home » maoist
లేఖ విడుదల చేసిన సీపీఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ
మావోయిస్టు అగ్రనేత హిడ్మాను పోలీసులు అరెస్టు చేశారు.
కేశవరావు మృతిపై జ్యుడీషియల్ విచారణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు జేఏన్ యూ విద్యార్ది సంఘం నేతలు.
గత రెండేళ్లలో 800 మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ముఖ్యంగా ఈ ఏడాది ఇప్పటివరకు 200 మంది లొంగిపోయారు.
పోలీస్ స్టేషన్లు పంచాయితీలు చేసే అడ్డాలుగా మారాయని లేఖలో ప్రస్తావించారు. మావోయిస్టు లేఖపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మరోసారి చర్చకు దారితీసే వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన జర్నలిస్టుల శిక్షణా తరగతుల్లో పాల్గొన్న డీహెచ్.. భద్రాచలంలో నక్సలైట్ల అడుగుజాడల్లో పెరిగానని చెప్పారు.
ఎన్ వోబీలో ఎన్ ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులపై ఫోకస్ పెట్టింది. మావోయిస్టు కీలక నేతలపై అధికారులు రివార్డులను ప్రకటించారు. గాజర్ల రవిపై రూ.10 లక్షల రివార్డును ప్రకటించారు.
2024 నాటికి భారత్ మావోయిస్ట్ రహిత దేశంగా మారుస్తాం అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్లో చెప్పారు. మావోయిస్టులను అంతమొందించే యత్నంలో కేంద్రం ఏకంగా హెలికాప్టర్లతో అడవులను జల్లెడ పడుతోంది. నక్సలిజాన్ని అంతం చేసేందుకు కేంద్రం తీసుకుం
ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక మావోయిస్టు మృతి చెందారు. మంగళవారం బీజాపూర్ జిల్లా అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
మావోయిస్టు కదలికలపై సెర్చ్ ఆపరేషన్