maoist

    మావోయిస్టుల కదలికలు : పార్లమెంట్ ఎన్నికలను టార్గెట్ చేశారా 

    March 30, 2019 / 02:24 PM IST

    భద్రాద్రి కొత్తగూడెం : పార్లమెంట్ ఎన్నికలను మావోయిస్టులు టార్గెట్ చేశారా… చత్తీస్‌గఢ్‌ దండకారణ్యంతో పాటు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాల్లో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఓవైపు భార�

    రెచ్చిపోయారు : బీజేపీ నేత ఇంటిని పేల్చేశారు

    March 28, 2019 / 04:22 AM IST

    బీహార్ : సార్వత్రిక ఎన్నికల వేళ గయా జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. బీజేపీ నేత ఇంటిని డైనమేట్ తో పేల్చేశారు. ఎమ్మెల్సీ అనూజ్ కుమార్ సింగ్ ఇంటిని మావోయిస్టులు

    మావోల దాడి  : పోలీసులు అనుకొని ఇద్దరు గర్భిణీలపై 

    March 21, 2019 / 04:02 AM IST

    ఛత్తీస్‌గఢ్ : మావోయిస్టులు మరో దారుణానికి పాల్పడ్డారు. ఛత్తీస్ గఢ్ లో నిత్యం పోలీసులపై దాడులకు తెగబడే మావోలు ఘాతుకానికి ఒడిగట్టారు. పోలీసుల వాహానాన్ని టార్గెట్ చేసిన మావోయిస్టులు..పోలీస్ వాహనంగా భ్రమపడి..ఓ ప్రయివేట్ వాహనంపై మందుపాతర పేల్చ�

    మావోయిస్టు లేఖ కలకలం : ఆందోళనలో సర్పంచ్ లు

    March 12, 2019 / 06:33 AM IST

    వనపర్తి: వనపర్తి జిల్లాలో చందాలు ఇవ్వాలని  బెదిరిస్తూ మవోయిస్టుల పేరుతో వచ్చిన లేఖలు కలకలం సృష్టించాయి. చిన్నాంబావి మండలంలోని నలుగురు  గ్రామ పంచాయితీ సర్పంచ్‌లకు 20లక్షల రూపాయలు ఇవ్వాలంటూ బెదిరిస్తూ లేఖలు వచ్చాయి. జిల్లాలోని మియాపూర్ త�

    మావోల అలజడి:ఉనికి కోసం గ్రామాల్లో యత్నాలు

    January 25, 2019 / 02:52 PM IST

    హైదరాబాద్: మావోయిస్టులు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇన్నాళ్లు స్తబ్దతగా ఉన్న మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి

    బస్సుపై కాల్పులు : చత్తీస్‌గ‌ఢ్‌లో రెచ్చిపోయిన మావోలు 

    January 16, 2019 / 09:57 AM IST

    చత్తీస్ ఘడ్ లో రెచ్చిపోయిన మావోయిస్టులుస, పంచాయతీ సభ్యుడు లక్ష్మంగా కాల్పులు

    నయీం ఆస్తుల అటాచ్ మెంట్ కు ఐటీ యత్నాలు

    January 5, 2019 / 04:46 AM IST

    నయీం ఆస్తుల విలువ రూ.1200 కోట్లు..... నయీం ఆస్తుల అటాచ్ మెంట్ కు పిటీషన్ దాఖలు చేసిన ఆదాయపన్ను శాఖ

10TV Telugu News