maoist

    ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల కొత్త తరహా దాడి..వాహనాలపై బాణం బాంబ్‌తో అటాక్

    March 2, 2021 / 03:45 PM IST

    Maoist Attack arrow bombs : ఇప్పటి వరకు తుపాకులతో అటాక్ చేసిన మావోయిస్టులు… ఇప్పుడు సరికొత్త రూట్ ఎంచుకున్నారు. తుపాకుల ప్లేస్‌లో ఇప్పుడు బాణాలు పట్టుకున్నారు. కానీ వాటిని కూడా అప్‌డేట్ చేశారు. బాణాలకు గ్రైనేడ్‌లు కట్టి దాడులు చేస్తున్నారు. ఛత్తీస్‌ఘడ్‌�

    కాళ్ల మీద పడ్డా..కనికరించలేదు..మావోయిస్టులు చంపేశారు

    October 11, 2020 / 10:13 AM IST

    Maoist Killed : నా పిల్లలు, నేను దిక్కులేని వాళ్లం అవుతామని కాళ్ల మీద పడ్డా కనికరించలేదు..,చంపేశారని టీఆర్ఎస్ నేత భీమేశ్వరరావు భార్య విలపిస్తూ..చెబుతోంది. డబ్బులు కావాలని మావోయిస్టులు నా భర్తను బయటకు పిలిచారు..బయటకు రాలేదని ఇంటి తలుపులు కొట్టారు..తనకు

    నంబాలే లీడర్ : మావోయిస్టు నూతన కేంద్ర కమిటీ జాబితా

    January 29, 2020 / 12:58 AM IST

    మావోయిస్టు పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఎన్నోఏళ్లుగా కీలక నేతగా కొనసాగిన కేంద్ర కమిటీ కార్యదర్శి గణపతి వైదొలగడంతో… ఆ పదవిని గతంలో నంబాల కేశవరావుకు అప్పగించారు. ఆయన శ్రీకాకుళం జిల్లాకు చెందినవాడు. ప్రస్తుతం మావోయిస్టు సెంట్�

    మావోయిస్టు దారుణ హత్య : రాళ్లతో కొట్టి చంపిన గ్రామస్తులు

    January 26, 2020 / 07:16 AM IST

    ఒడిశా రాష్ట్రం మల్కన్ గిరి జిల్లాలో మావోయిస్టును హత్య చేశారు. జంతురాయి గ్రామస్తులు రాళ్లతో కొట్టి మావోయిస్టును చంపేశారు. మృతుడిని గుమ్మ ఏరియా కమిటీ సభ్యుడు

    మావోయిస్టులకు ఎదురు దెబ్బ : పోలీసుల అదుపులో అగ్రనేత భార్య అరుణ?

    September 28, 2019 / 07:06 AM IST

    మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేత చలపతి భార్య అరుణ పోలీసుల అదుపులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే విశాఖలో జరిగిన పోలీసుల కాల్పుల్లో అరుణ గాయపడినట్లు..ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్�

    పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా అనుమానం : తోటి మావోయిస్టును చంపేశాడు 

    September 13, 2019 / 02:51 PM IST

    బీహార్‌లో దారుణం జరిగింది. పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా అనుమానించి ఓ మావోయిస్ట్ తన సహచరుడినే  చంపేశాడు. ఈ ఘటన ముంగర్ జిల్లాలో చోటు చేసుకుంది. సత్‌దర్భ అటవీప్రాంతంలో గురువారం (సెప్టెంబర్ 12, 2019) రాత్రి 10 గంటలకు మృతుడు దినేశ్ కోడాను గుర్తించినట్లు ముం

    కిడారి హత్య కేసులో మావోయిస్టు అరెస్టు

    April 27, 2019 / 03:14 PM IST

    విశాఖపట్నం : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ టీడీపీ ఎమ్మెల్యే శివేరి సోమ హత్య కేసులో పాల్గోన్న జయరాం కిల్లాను ఒడిషా పోలీసులు అరెస్టు చేశారు. ఏవోబీలో  కూంబింగ్ నిర్వహిస్తున్న  పోలీసులు మావోయిస్టు మిలీషియా సభ్యుడు జయరాంను పట్టు�

    జార్ఖండ్ లో ఎన్ కౌంటర్ : ముగ్గురు మావోయిస్టులు, జవాను మృతి

    April 15, 2019 / 06:55 AM IST

    రాంచీ : ఝార్ఖండ్‌ రాష్ట్రం, బెల్బాఘాట్‌ అటవీ ప్రాంతంలో  సోమవారం ఉదయం  మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు, ఒక సీఆర్‌పీఎఫ్‌ జవాను మృతి చెందాడు. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపధ్య�

    ఎదురుకాల్పుల్లో నలుగురు BSF జవాన్లు మృతి

    April 4, 2019 / 09:38 AM IST

    లోక్ సభ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.ఈ సమయంలో గురువారం (ఏప్రిల్-4,2019) కన్కేర్ జిల్లాలో మావోయిస్టులకు భద్రతాబలగాలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది.మహలా గ్రామానికి దగ్గర్లోని దట్టమైన అటవీప్రాం

    పోస్టర్ల కలకలం : ఎన్నికలను మావోలు టార్గెట్ చేశారా

    March 31, 2019 / 01:46 AM IST

    పార్లమెంట్ ఎన్నికలను మావోయిస్టులు టార్గెట్ చేశారా… చత్తీస్‌గఢ్‌ దండకారణ్యంతో పాటు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాల్లో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఓవైపు భారీగా బలగాలు మోహరిస్తున్�

10TV Telugu News