Home » maoist
Maoist Attack arrow bombs : ఇప్పటి వరకు తుపాకులతో అటాక్ చేసిన మావోయిస్టులు… ఇప్పుడు సరికొత్త రూట్ ఎంచుకున్నారు. తుపాకుల ప్లేస్లో ఇప్పుడు బాణాలు పట్టుకున్నారు. కానీ వాటిని కూడా అప్డేట్ చేశారు. బాణాలకు గ్రైనేడ్లు కట్టి దాడులు చేస్తున్నారు. ఛత్తీస్ఘడ్�
Maoist Killed : నా పిల్లలు, నేను దిక్కులేని వాళ్లం అవుతామని కాళ్ల మీద పడ్డా కనికరించలేదు..,చంపేశారని టీఆర్ఎస్ నేత భీమేశ్వరరావు భార్య విలపిస్తూ..చెబుతోంది. డబ్బులు కావాలని మావోయిస్టులు నా భర్తను బయటకు పిలిచారు..బయటకు రాలేదని ఇంటి తలుపులు కొట్టారు..తనకు
మావోయిస్టు పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఎన్నోఏళ్లుగా కీలక నేతగా కొనసాగిన కేంద్ర కమిటీ కార్యదర్శి గణపతి వైదొలగడంతో… ఆ పదవిని గతంలో నంబాల కేశవరావుకు అప్పగించారు. ఆయన శ్రీకాకుళం జిల్లాకు చెందినవాడు. ప్రస్తుతం మావోయిస్టు సెంట్�
ఒడిశా రాష్ట్రం మల్కన్ గిరి జిల్లాలో మావోయిస్టును హత్య చేశారు. జంతురాయి గ్రామస్తులు రాళ్లతో కొట్టి మావోయిస్టును చంపేశారు. మృతుడిని గుమ్మ ఏరియా కమిటీ సభ్యుడు
మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేత చలపతి భార్య అరుణ పోలీసుల అదుపులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే విశాఖలో జరిగిన పోలీసుల కాల్పుల్లో అరుణ గాయపడినట్లు..ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్�
బీహార్లో దారుణం జరిగింది. పోలీస్ ఇన్ఫార్మర్గా అనుమానించి ఓ మావోయిస్ట్ తన సహచరుడినే చంపేశాడు. ఈ ఘటన ముంగర్ జిల్లాలో చోటు చేసుకుంది. సత్దర్భ అటవీప్రాంతంలో గురువారం (సెప్టెంబర్ 12, 2019) రాత్రి 10 గంటలకు మృతుడు దినేశ్ కోడాను గుర్తించినట్లు ముం
విశాఖపట్నం : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ టీడీపీ ఎమ్మెల్యే శివేరి సోమ హత్య కేసులో పాల్గోన్న జయరాం కిల్లాను ఒడిషా పోలీసులు అరెస్టు చేశారు. ఏవోబీలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు మావోయిస్టు మిలీషియా సభ్యుడు జయరాంను పట్టు�
రాంచీ : ఝార్ఖండ్ రాష్ట్రం, బెల్బాఘాట్ అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు, ఒక సీఆర్పీఎఫ్ జవాను మృతి చెందాడు. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపధ్య�
లోక్ సభ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.ఈ సమయంలో గురువారం (ఏప్రిల్-4,2019) కన్కేర్ జిల్లాలో మావోయిస్టులకు భద్రతాబలగాలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది.మహలా గ్రామానికి దగ్గర్లోని దట్టమైన అటవీప్రాం
పార్లమెంట్ ఎన్నికలను మావోయిస్టులు టార్గెట్ చేశారా… చత్తీస్గఢ్ దండకారణ్యంతో పాటు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాల్లో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఓవైపు భారీగా బలగాలు మోహరిస్తున్�