-
Home » markaz
markaz
కరోనా నుంచి కోలుకున్న తబ్లిగీల కీలక నిర్ణయం, వారి కోసం ప్లాస్మా దానం
దేశంలో కరోనా వైరస్ విస్తరణకు కారణమయ్యారనే అపవాదును ఎదుర్కొంటున్న తబ్లిగీ జమాత్ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమపై పడ్డ మచ్చను తొలగించుకునే పనిలో భాగంగా కరోనా రోగుల చికిత్సకు సాయం చేస్తున్నారు. కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న వార�
ఏపీలో 40 మంది పిల్లలకు కరోనా, అంతా ఢిల్లీ నుంచి వచ్చిన వారి పిల్లలే
మొదట వృద్ధులే కరోనా వైరస్ బారిన పడుతున్నారని అంతా అనుకున్నారు. కానీ యువతకు కూడా ఈ వైరస్ ఎక్కువగా సోకుతోందని మొన్న తేల్చారు. ఇప్పుడు మరో షాకింగ్
తబ్లీగ్ జమాత్ సదస్సు గురించి సోషల్ మీడియాలో పోస్టులు, ఐదుగురి అరెస్ట్
జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్ పూర్ పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినందుకు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో జరిగిన
గుడ్ న్యూస్.. లాక్డౌన్ ఎత్తివేత, కండీషన్స్ అప్లయ్
దేశవ్యాప్తంగా విజృంభించిన కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసింది. కరోనా కట్టడికి అనేక చర్యలు చేపట్టిన
తెలంగాణలో 25 కరోనా హాట్స్పాట్లు, 600కి పెరగనున్న పాజిటివ్ కేసులు
ప్రపంచవ్యాప్తంగా పంజా విసురుతున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతాపం చూపిస్తోంది. ఢిల్లీ మర్కజ్ సదస్సు తర్వాత ఒక్కసారిగా
ఏపీలో 180కి చేరిన కరోనా కేసులు.. నెల్లూరు తర్వాత కృష్ణానే..
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య
తెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా.. ఏపీలో 164, తెలంగాణలో 229 కేసులు, ఢిల్లీ నుంచి వచ్చిన ఆ 105మంది ఎక్కడ
ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన తెలుగు రాష్ట్రాల్లోనూ పంజా విసురుతోంది. ఏపీ, తెలంగాణలో రోజుల వ్యవధిలో కరోనా కేసుల సంఖ్య
వాళ్లందరికీ పరీక్షలు చేయండి – సీఎం జగన్ ఆదేశాలు
ఢిల్లీలో సదస్సుకు హాజరైన వారికి, వీరితో కాంటాక్ట్ అయిన వారికి పూర్తి స్థాయిలో పరీక్షలు చేయాలని సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల డేటాను, వైద్య సిబ్బంది డేటాను, అలాగే క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్వే డేటాను వీటన్నింటిని వ�
నిన్నవరకు ఒక్క కరోనా కేసు లేని ప.గో.జిల్లాలో ఒక్కసారిగా 13కేసులు, కరోనా ఆసుపత్రిగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి
నిన్నటివరకు ఆ జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా లేదు. దీంతో ఆ జిల్లా వాసులు కొంత రిలాక్స్ గా ఉన్నారు. కానీ ఇంతలోనే ఆ జిల్లాలో కరోనా బాంబు పేలింది. ఎవరూ ఊహించని విధంగా ఒక్కరోజులోనే ఆ జిల్లాలో 13మందికి కరోనా సోకింది. అదే పశ్చిమగోదావరి జిల్లా. నిన్న రా�
4 రెడ్ జోన్లు, 2 కర్ఫ్యూ ప్రాంతాలు.. విజయవాడలో భయం, భయం
విజయవాడలో కరోనా టెన్షన్ నెలకొంది. కరోనా కేసులు 6కి చేరడంతో బెజవాడ వాసులు భయంతో వణికిపోతున్నారు. అలర్ట్ అయిన అధికారులు ముందు జాగ్రత్తగా నగరంలో