-
Home » Marketing
Marketing
సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం : లాక్ డౌన్,పంట కొనుగోళ్లుపై సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న మంత్రులతోపాటు అత్యున్నత స్ధాయి అధికారులు హాజరు �
రైతులకు ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ రైతులకు ఇచ్చిన మాట నిలుపుకున్నారు. రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి
రైతులకు మంచి రోజులు : సీఎం జగన్ కీలక నిర్ణయం
ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు శుభవార్త వినిపించారు. వారికి ఇబ్బందు లేకుండా, లాభాలు కలిగేలా ప్రణాళిక రూపొందించారు. వ్యవసాయ ఉత్పత్తుల
100 మాల్స్ టార్గెట్ : అమేజాన్ దుకాణాలు వస్తున్నాయి
ఆన్లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్ ఆఫ్లైన్ మార్కెట్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగా పలు మాల్స్లో 100 అమెజాన్ కియోస్క్లను ఏర్పాటు చేయాలని భావిస్తుంది. ఆన్లైన్లో అమ్మే ప్రాడెక్టులనే అమేజాన్ బయట అమ్మాలని నిర్�
ఇతర దేశాల్లోనూ : ‘తెలంగాణ’ బియ్యానికి బ్రాండింగ్
హైదరాబాద్ : తెలంగాణ బియ్యానికి బ్రాండ్ సాధించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. రైతులు పండించిన ధాన్యాన్నికొనుగోలు చేసి..బియ్యంగా మార్చి వాటిని ‘తెలంగాణ’ బ్రాండ్ పేరిట దేశీయ, విదేశీ మార్కెట్లలో విక్రయించేందుకు యత్నిస్తోంది. ఏం పండించాం
అనంతపురంలో కియా కారు ఆవిష్కరణ
అనంతపురం : జిల్లాలో కియా కంపెనీ తయారు చేసిన తొలి కారు ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. దక్షిణ కొరియాకు చెందిన ప్రతిష్ఠాత్మక కియా మోటార్స్ కార్ల పరిశ్రమ నుంచి తొలికారు జనవరి 29న తొలి కారును ఏపీ సీఎం చంద్రబాబు కారును ఆవిష్కరించనున్నారు. రూ.13,500 కోట�
మార్కెటింగ్ గాడ్ ఫాదర్ : ప్రధాని మోడీకి ‘ఫిలిప్ కోట్లర్’ అవార్డు
ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్నారు. మోడ్రన్ మార్కెటింగ్ పితామహుడిగా గుర్తింపు పొందిన ఫిలిప్ కోట్లర్ పేరుతో ఇచ్చే ఫిలిప్ కోట్లర్’ అవార్డును మోడీ అందుకున్నారు.