Married Woman

    అక్రమ సంబంధం : ప్రియురాలిపై పెట్రోల్ తో దాడి చేసిన ప్రియుడు

    January 5, 2021 / 02:30 PM IST

    man attack with petrol on woman : వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడో వ్యక్తి. ఆమెతో జరిగిన గొడవల వలన కారణంగా పెట్రోల్ పోసి ఆమెను హత్య చేసేందుకు యత్నించాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో ఈ ఉన్మాద ఘటన వెలుగు చూసింది. ఆచంటకు చెందిన నెక్కంటి నరేశ్ అనే వ�

    కట్నం వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య.. భర్తతో ఫోన్ కాల్ మాట్లాడుతూ మృతి

    January 3, 2021 / 02:06 PM IST

    married woman commit suicide due to dowry harassment : నల్గొండ జిల్లాలోని కేతెపల్లి మండలం కొర్లపహాడ్‌లో దారుణం జరిగింది. కట్నం వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. గత కొన్ని రోజుల క్రితం సూర్యాపేటకు చెందిన ప్రణయ్ ను ప్రేమ వివాహం చేసుకుంది. ప్రే�

    ప్రియుడిని కిడ్నాప్ కు వివాహిత హైడ్రామా..ఘర్షణలో యువకుడి తండ్రి మృతి

    November 11, 2020 / 12:09 PM IST

    AP visakhapatnam woman try to kidnap his lover : సమాజంలో బంధాలు..అనుబందాలు పెడదారి పడుతున్న పరిస్థితులు ఆందోళనకలిగిస్తున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాల విషయంలో జరిగే దారుణాలు పెరుగుతున్నాయి. ఈ సంబంధాలు హత్యలు..కిడ్నాపులకు పురిగొలుపుతున్నాయి. పచ్చని కాపురాల్లో చిచ్చ�

    ఆందోళన కలిగిస్తున్న మిస్సింగ్ కేసులు

    November 2, 2020 / 07:56 PM IST

    married woman missing with children : హైదరాబాద్ లో మిస్సింగ్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఇటీవలికాలంలో వివాహిత మహిళలు, యువతులు ఇంటి నుంచి వెళ్ళిపోతున్న కేసులు సంఖ్య  పెరిగిపోతోంది. తాజాగా మియాపూర్ లోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆదృశ్యం అయ్యారు. మియాపూర్ హఫీజ

    కూకట్ పల్లిలో పిల్లలతో సహా వివాహిత ఆదృశ్యం….తెలంగాణలో పెరుగుతున్న మిస్సింగ్ కేసులు

    October 30, 2020 / 02:18 PM IST

    married women missing with children : హైదరాబాద్ కూకట్ పల్లిలో ఒక వివాహిత మహిళ తన ఇద్దరు పిల్లలతో ఆదృశ్యం అయ్యింది. కూకట్ పల్లి రాజీవ్ గాంధీ నగర్ లో నివసించే మానస తన ఇద్దరు పిల్లలు తేజ(9) ,యశ్విక(8) లతో కలిసి పుట్టింటికి వెళుతున్నానని చెప్పి మంగళవారం బయలుదేరి వెళ్లింది

    ముగ్గురు పిల్లలతో సహా వివాహిత ఆదృశ్యం

    October 19, 2020 / 12:56 PM IST

    married woman missing : తిరుపతి కి చెందిన వివాహిత మహిళ శ్రీలేఖ తన ముగ్గురు పిల్లలతో సహా ఆదృశ్యం అయ్యింది. కెన్నడీ నగర్ కు చెందిన శ్రీలేఖ అనే మహిళ నిన్న మధ్యాహ్నం తన ముగ్గరు పిల్లలు దీక్షతశ్రీ, తేజశ్రీ, కార్తీక్ లను తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. సాయంత�

    చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి వివాహితపై అత్యాచారం.. ఆ తర్వాత రూ.20లక్షలు ఇవ్వాలని వీడియోతో బ్లాక్ మెయిల్, కూకట్ పల్లిలో దారుణం

    October 5, 2020 / 05:32 PM IST

    rape with choclates: హైదరాబాద్ కూకట్ పల్లిలో దారుణం జరిగింది. శ్రీధర్ గౌడ్ అనే వ్యక్తి వివాహితకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. మత్తు మందు కలిపిన బిస్కెట్లు, చాక్లెట్లు తినడంతో సదరు వివాహిత స్పృహ కోల్పోయింది. ఇదే అదనుగా శ్రీధర్ గౌడ్ వివాహితపై అత్యాచ�

    తుంటరి మామ…. ఒంటరి కోడలు

    September 23, 2020 / 04:46 PM IST

    వివాహేతర సంబంధాల మోజులో పడి కాపురాలు కూలిపోతున్నాయని తెలిసినా కొందరు చేజేతులా తమ కాపురాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. భర్త ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతానికి వెళితే ఇంట్లో ఉన్న మామగారితో అక్రమ సంబంధం పెట్టుకుంది కోడలు. తీరా భర్తకు దొరికే సర�

    ప్రియుడి మోజుతో భర్తను చంపిన లేడీస్ టైలర్

    September 23, 2020 / 01:44 PM IST

    Crime news వివాహేతర సంబంధాల మోజులో ఎంతకైనా తెగిస్తున్నారు ప్రజలు. ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తను హత్యచేసింది ఓ ఇల్లాలు. వరంగల్ జిల్లా నెక్కోండ మండలం గేటుపల్లికి చెందిన బాదావత్ దుర్యత్ సింగ్(40) వరంగల్ పోలీసు డిపార్ట్ మెంట్ లో హోం గార్డుగా పన

    వివాహితపై అత్యాచారం….జర్నలిస్ట్ పై కేసు నమోదు

    September 23, 2020 / 12:28 PM IST

    Hyderabad crime news హైదరాబాద్ లోని స్ధానిక పత్రికలో పనిచేసే ఒక జర్నలిస్ట్ వివాహితపై అనుచితంగా ప్రవర్తించటంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి మండలం మాచర్ల గ్రామానికి చెందిన గోరేటి శివప్రసాద్(35) వనస్ధలిపురంలో నివాసం �

10TV Telugu News