Matti Manishi

    పత్తిలో పెరిగిన తెగుళ్ల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

    November 3, 2023 / 04:00 PM IST

    సెర్కోస్పొరా, ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగుళ్లు, బాక్టీరియా నల్లమచ్చ ఆశించి పంటకు తీవ్ర నష్టం కలుగజేస్తున్నాయి. వీటిని గుర్తించిన వెంటనే సకాలంలో అరికడితే మంచి దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది.

    వరిలో కాండంతోలుచు పురుగు, సుడిదోమ..నివారణకు ముందస్తుగా చేపట్టాల్సిన సస్యరక్షణ

    November 2, 2023 / 06:00 PM IST

    అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో ఉండే వాతావరణ పరిస్థితులు సుడిదోమ ఉధృతికి అనుకూలం. రైతులు ఎక్కువగా అధిక దిగుబడి నిమిత్తం దగ్గర, దగ్గరగా నాట్లు వేస్తుంటారు. అధికంగా నత్రజని ఎరువు వాడటంతో ఎక్కువగా పిలకలు తొడిగి పైరు పొలం అంతా కమ్ముతుంది.

    కొబ్బరి తోటలో కూరగాయల సాగు.. అంతర పంటలతో అదనపు ఆదాయం

    November 2, 2023 / 05:00 PM IST

    సాగులో పెట్టుబడి పెరగటం, ఆదాయం నామమాత్రంగా వుండటంతో,  ఏకపంటగా కొబ్బరిసాగు రైతుకు గిట్టుబాటు కావటం లేదు. ఈ దశలో చాలా మంది అంతర పంటలు సాగుచేసి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం, శివటం గ్రామానికి చెందిన రైతు ల�

    తేనె ఉత్పత్తుల తయారీ.. అధిక లాభాలు ఆర్జిస్తున్న రైతు

    November 2, 2023 / 04:00 PM IST

    తేనెటీగల పెంపకం సంచార పరిశ్రమ. పంటల పూత దశ ఎక్కడ వుంటే అక్కడకు పెట్టెలను తరలించాలి. రాణీఈగ గుడ్లు పెట్టే సామర్థ్యం, కూలీ ఈగలు సేకరించే మకరందం పైనే తేనె ఉత్పత్తి ఆధారపడి వుంటుంది.

    వరిలో సుడిదోమ ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

    November 1, 2023 / 01:00 PM IST

    తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వరి ప్రస్తుతం  చిరు పొట్ట దశ నుండి గింజ పాలుపోసుకునే దశకు చేరుకుంది. అధిక దిగుబడి సాధించేందుకు కీలకమైన ఈ దశలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దోమపోటు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది .

    విత్తన పత్తిసాగుతో లాభాలు గడిస్తున్న రైతు

    November 1, 2023 / 10:00 AM IST

    దేశంలోని పత్తి సాగు అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. ఇందుకోసం లక్షల టన్నులు హైబ్రిడ్ విత్తనాలు అవసరమవుతాయి. అందుకే వివిధ విత్తన కంపెనీలు రైతుల ద్వారా విత్తనోత్పత్తిని చేపడుతున్నాయి.

    పత్తిలో గులాబిరంగు పురుగును అరిట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు

    October 31, 2023 / 10:00 AM IST

    పంటల్లో నీరు నిలవడం , గాలిలో తేమశాతం అధికంగా ఉండటం వలన చీడపీడల బారిన పడ్డాయి. తెలంగాణలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పత్తి పంట ప్రస్థుతం  కాత దశలో ఉంది. చాలా చోట్ల పత్తి తీతలు జరుగుతున్నాయి.

    ప్రకృతి విధానంలో బహుళ పంటల సాగు

    October 30, 2023 / 04:00 PM IST

    మామిడి మొక్కల మధ్య అంతర పంటలు సాగుచేసిన ఈ క్షేత్రం విజయనగరం జిల్లా, లక్కవరపుకోట మండలం, మర్లపల్లి గ్రామంలో ఉంది. 4 ఎకరాల ఉన్న మామిడి తోటనుండి కేవలం సీజనల్ గానే దిగుబడులు పొందేవారు రైతు లెక్కల వరం.

    వరిలో ప్రస్తుతం ఆశించిన చీడపీడల నివారణ

    October 29, 2023 / 06:00 PM IST

    మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా మానిపండు, సుడిదోమ, కాండ తొలిచే పురుగుల ఉధృతి పెరిగింది. వీటిని సకాలంలో నివారించకపోతే 20 నుండి 30 శాతం వరకు దిగుబడులను నష్టపోవాల్సి ఉంటుంది.

    రబీకి అనువైన మినుము రకాలు.. మూడు కాలాల్లో సాగుకు అనుకూలం

    October 28, 2023 / 05:00 PM IST

    మురుగునీరు నిలవని నేలలు, చౌడునేలలు తప్పా, తేమను పట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో సాగుచేయవచ్చు. ఎకరాకు 6 నుండి 8 కిలోల విత్తనం సరిపోతుంది. అయితే అయా ప్రాంతాలకు అనువైన అధిక దిగుబడిని ఇచ్చే రకాలను ఎంపిక చేసుకోవాలి.

10TV Telugu News