Home » Matti Manishi
తక్కువ పెట్టుబడి, కాస్తంత పెట్టుబడితో మెరుగైన లాభాలు ఆర్జించే అవకాశం ఉండటంతో తేనెటీగల పెంపకం పట్ల రైతులతో పాటు చిరు ఉద్యోగులు, నిరుద్యోగ యువత దృష్టి సారిస్తున్నారు.
మొక్కకు కావాల్సిన పోషకాలను ప్రతిరోజూ అందించే అవకాశం వుండటం వల్ల కూరగాయలు, పూలు, పండ్లతోటల పెరుగుదల ఆరోగ్యవంతంగా వుండి, దిగుబడులు పెరుగుతున్నాయి.
కలుపు నివారణలో భాగంగా నాటిన వెంటనే భూమిలో తగినంత తేమ వున్నప్పుడు ఎకరాకు 1.3లీటర్ల నుంచి 1.6లీటర్ల వరకు పెండిమిథాలిన్ లేదా 200మిల్లీలీటర్ల ఆక్సీఫ్లోరోఫిన్ 200లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే కలుపును నివారించవచ్చు.
ఖరీఫ్ పంట కాలంలో పండించే జొన్న ఎక్కువగా పశువుల దాణా, కోళ్ళ మేత మరియు ఆల్కహాల్ తయారీ కొరకు వినియోగిస్తారు . రబీ పంటలో సాగుచేసిన జొన్న ఏకమొత్తంగా ఆహారపు అవసరాలకు వినియోగిస్తారు.
ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ లో వేసిన కంది పూత, కాత దశలో ఉంది. అయితే ఈ దశ చాలా కీలకమైంది . ఈ సమయంలో కందికి ప్రధాన శత్రువులైన శనగపచ్చ పురుగు, మారుక మచ్చల పురుగుల తాకిడి అధికంగా కనిపిస్తోంది.
ఎలాంటి రసాయ మందులు వినియోగించకుండా కేవలం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే పంటలు పండిస్తున్నారు. దీంతో వినియోగదారులు నేరుగా ఇంటి వద్దకు వచ్చి దిగుబడులను కొనుగోలు చేసుకుంటున్నారు.
చెరువులో రొయ్యలు అలవాటు పడిన నీటి సెలైనిటీలో హెచ్చుతగ్గులు లేకుండా జాగ్రత్త వహించాలి. అయితే వర్షాలు కురిసినప్పుడు, నీటి ఉప్పదనంలో సంభవించే మార్పులు వల్ల రొయ్యలు ఒత్తిడికి గురై వ్యాధులకు లోనవటం జరుగుతోంది.
ఆర్ధిక స్తోమతనుబట్టి షెడ్లను నిర్మాణం చేపట్టి, తూర్పు, పడమర దిశల్లో చల్లని వాతావరణం వుండేటట్లు చూసుకోవాలి. కుందేలు పుట్టిన ఐదు ఆరు నెలల వయస్సుకే సంతాన ఉత్పత్తి చేయాడానికి సిద్దంగా ఉంటాయి. కుందేళ్లకు ప్రత్యేకంగా గర్భధారణ సమయం అంటూ ఏ
గులాబి రంగు కాయ తొలుచు పురుగు ఆశించిన పత్తిలో దూది రంగు , నాణ్యత దెబ్బతిని బరువు తగ్గిపోవడం వలన దిగుబడి బాగా తగ్గుతుంది. వర్షాలు అధికంగా ఉన్నప్పుడు పత్తి పంటలో శిలీంధ్రపు బూజుతెగుళ్లు ఆశిస్తుంటాయి.
ఎరుపు, తెలుపు, నీలి వర్ణాలతో కనిపిస్తున్న ఈ గ్లాడియోలస్ ఫ్లవర్స్ ఆకర్షణీయంగా కనువిందు చేస్తున్నాయి కదూ.. ఈ పూలను విశాఖ జిల్లా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో సాగుచేస్తున్నారు.