Home » Medical Shop
గత నాలుగు నెలల్లో పూణేతోపాటు రాష్ట్రంలోని పలు చోట్ల కొడవళ్ల వంటి కత్తులు చేతపట్టిన ఇలాంటి ముఠాల దాడులు అధికమయ్యాయి. ఇలాంటి కేసులు వందకు పైగా నమోదు అయ్యాయి.
విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈనెల 6వ తేదీన బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన కుటుంబం వన్టౌన్లోని
ప్రేమించిన ప్రేయసి కోసం దొంగగా మారిని యువకుడి ఉదంతం మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది.
ప్రజలకు తక్కువ ధరకే ఔషదాలు అందించేందుకు జనరిక్ ఔషధ దుకాణాలు ఏర్పాటు చేసిన విషయం విదితమే.. ఈ దుకాణాలు ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లోనే ఉన్నాయి.
Khairatabad Wellness Center : టెన్టీవీ ప్రసారం చేసిన హైదరాబాద్ వెల్నెస్ సెంటర్లలో మందుల కుంభకోణంపై ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. టెన్ టీవీ వరుస కథనాలతో ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్ను డ్రగ్ కంట్రోలర్ డైరెక్టర్ ప్రీతి మీనన్ తనిఖీ చేశారు. దాదాపు
There is no shortage of medicines Minister Etela : ఎక్కడా మందుల కొరత లేదన్నారు రాష్ట మంత్రి ఈటెల రాజేందర్. ఇబ్బందులను అధిగమించి వెల్ నెస్ సెంటర్లు పని చేస్తున్నాయని, ప్రజలపై రూపాయి భారం పడకుండా సెంటర్లు నిర్వాహణ చేస్తున్నామన్నారు. వచ్చే ఏడాదికి పేదలకు మెరుగైన వైద్యం అంద�
గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. డబ్బు కోసం ప్రియుడ్ని హతమార్చి, ఇంట్లనో పూడ్చి పెట్టి , మరోక ప్రియుడితో సహజీవనం చేస్తున్న మహిళ ఉదంతం వెలుగు చూసింది. మూడునెలలుగా వ్యక్తి ఆదృశ్యమైన కేసు విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రేపల్లే మండల కే�
తెలంగాణాలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతుందని అనుకుంటున్న క్రమంలో కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2020, ఏప్రిల్ 18వ తేదీ శనివారం కొత్తగా 43 కేసులు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. దీంతో మొత్తం
హైదరాబాద్ పాతబస్తీలో అల్లరి మూకలు రెచ్చిపోయారు. కాలాపత్తర్, ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ల పరిధిలో బీభత్సం సృష్టించారు. ఇనుప రాడ్లతో దాడులకు తెగబడ్డారు. పలు షాపులపై దాడి చేశారు. అల్లరి మూకల దాడిలో రెండు కార్లు, రెండు ఆటోలు, మెడికల్ షాపు, హోటల్ కౌం�