MEDICAL STAFF

    కరోనా వ్యాక్సిన్‌ వస్తే తొలుత వైద్య సిబ్బందితో పాటు వైరస్‌ ముప్పున్న ప్రజలకు

    July 1, 2020 / 01:27 AM IST

    కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే మహమ్మారిపై పోరాడుతున్న వైద్య సిబ్బందితో పాటు వైరస్‌ ముప్పు ఉన్న ప్రజలకు తొలుత టీకాను ఇవ్వాలని ప్రధాని మోడీ అధ్యక్షతన మంగళవారం (జూన్ 30, 2020) నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. వ్యాక్సిన్‌ వచ్చిన

    ద.మ. రైల్వేలో తాత్కాలిక వైద్య సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్

    April 10, 2020 / 01:37 PM IST

    దక్షిణ మధ్య  రైల్వే ఆస్పత్రుల్లోని  కరోనా వార్డుల్లో పని చేసేందుకు తాత్కాలిక వైద్య సిబ్బంది నియామకానికి దక్షిణ మధ్య రైల్వే నోటిఫికేషన్‌ జారీ చేసింది. 9 స్పెషలిస్టు వైద్యులు, 34 జీడీఎంవోలు, 77 నర్సింగ్‌ సూపరింటెండెంట్లు, 7 ల్యాబ్‌ అసిస్టెంట్

    కరోనాను జయించిన కేరళ యువకుడికి అపూర్వ వీడ్కోలు

    April 4, 2020 / 03:47 PM IST

    భారత్ లో శనివారం(ఏప్రిల్-4,2020)మద్యాహ్నాంకి 3వేల 72 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్రఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. 75కరోనా మరణాలు ఇప్పటివరకు నమోదైనట్లు తెలిపింది. అయితే శనివారం ఒక్కరోజే భారత్ లో కరోనా కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదయ్యాయని,24గం

    కరోనాతో పోరాడే వైద్యుల కోసం.. స్పెషల్ ‘బయో సూట్’ రెడీ చేస్తోంది DRDO

    April 4, 2020 / 03:45 AM IST

    భారతదేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. కానీ, వైద్య నిపుణులకు అవసరమైన రక్షణ కవచ దుస్తుల కొరత  ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల�

    మెడికల్ స్టాఫ్‌తో పాటు 50కి పైగా డాక్టర్లకు కరోనా పాజిటివ్

    April 3, 2020 / 11:19 AM IST

    ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. 50కి పైగా డాక్టర్లకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. కరోనా ఇన్ఫెక్షన్ కు గురైన పేషెంట్లకు ట్రీట్‌మెంట్ ఇచ్చే డాక్టర్లపైనా ఓ కన్నేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ‘సుమారుగా 50కి పైగా మెడికల్ స్టాఫ్ కు �

    వైద్య సిబ్బందికి సంఘీభావం…చప్పట్లతో మార్మోగిన భారత్

    March 22, 2020 / 11:44 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ(మార్చి-22,2020)దేశమంతా జనతా కర్ఫ్యూ పాటిస్తోంది. ఇండియా ఇంటికే పరిమితమైంది. దేశవ్యాప్తంగా ప్రజలు తమ తమ ఇళ్లకే పరిమితమైపోయారు. అయితే రాత్రీపగలు తేడా లేకుండా,�

10TV Telugu News