Home » Medicine
ఫైనాన్స్, హెల్త్, ఈ-కామర్స్ ఇలా అన్ని రంగాల్లో డేటా తప్పనిసరి. అందుకే ప్రస్తుతం డేటా సైంటిస్టులు, మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులకు ఫుల్ డిమాండ్ ఉంది.
కోవిడ్ -19 పరిణామాల్లో ఎదురైన ఇబ్బందుల ఫలితంగా ఆన్ లైన్ లో మందులు కొనుగోలు చేసి, ఇంటికి తెప్పించుకొనే విధానం పెరిగింది.
ఎన్పీపీఏ (National Pharmaceutical Pricing Authority) దేశీయంగా 900 రకాలకు పైగా ఔషధాల ధరలు పెరిగినట్లు ప్రకటించింది.
శ్రీలీల ఇటీవలే మెడిసిన్ ఫైనల్ ఇయర్ పరీక్షలు పూర్తి చేసినట్టు సమాచారం. ఓ పక్క సినిమాలు, ఓ పక్క చదువుతో బాగా కష్టపడుతుంది శ్రీలీల. భగవంత్ కేసరి షూటింగ్ సమయంలో శ్రీలీలకి మెడిసిన్ ఎగ్జామ్స్ జరిగాయని తెలిపింది.
న్యూక్లియోసైడ్ బేస్ మాడిఫికేషన్లకు సంబంధించిన పరిశోధనల్లో కొత్త విషయాలను కనుగొన్నారు.
మాంసానికి ప్రత్యామ్నాయంగా పన్నీర్ తింటే మంచిదంటారు డాక్టర్లు. దీన్ని వెజిటేరియన్ చికెన్ గా పిలుస్తారు. అలాగే సోయాబీన్, మిల్ మేకర్లను కూడా ప్రోటీన్లకు ఉత్తమ వనరులుగా గుర్తించారు. సోయా మిల్క్ తో తయారైన టోఫు కూడా ఈ లిస్ట్ లో ముందుంటుంది.
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో డిప్రెషన్ ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అనేకమంది దీని బారిన పడుతున్నారు. డిప్రెషన్ నుంచి బయటకు రాలేక సతమతమవుతున్నారు. డిప్రెషన్ను జయించడానికి చేతిరాత కూడా ఉపయోగపడుతుందట.. అదెలాగో చదవండి.
విదేశాల్లో మెడికల్ కోర్స్ పూర్తి చేసి వచ్చిన డాక్టర్లు ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే ఇక్కడి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలు పాసవ్వాలి. లేకుంటే వీళ్లు డాక్టర్లుగా సేవ చేసేందుకు అనర్హులు. కానీ, ఇలా కొందరు ఫెయిలై కూడా డాక్టర్లుగా పని�
భారత దేశంలో చికిత్స తీసుకునేందుకు వచ్చే విదేశీయుల కోసం ‘ఆయుష్ వీసా’ను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
అందుకే కుంకుమపువ్వుతో టీని తయారు చేసుకుని తాగితే మానసిక ప్రశాంత కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా శరీరంలో ఒత్తిడి తగ్గి రోగనిరోధక శక్తి పెరిగేందుకు ఇది దోహదం చేస్తుంది.