Home » Medicine
ప్రపంచాన్ని భయపెడుతున్నకరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై పనిచేసే ఔషధాన్ని కనుకొంది బ్రిటన్..ఈ మెడిసిన్ 79 శాతంప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధనలో వెల్లడైంది.
మెడికల్, డెంటల్, ఆయుష్ విభాగాల్లో ప్రవేశాల కోసం సెప్టెంబర్ 12న దేశ వ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్-2021 ఫలితాలు సోమవారం సాయంత్రం విడుదల అయ్యాయి.
పురుషలలో వీర్యం ఉత్పత్తికి అశ్వగంధ బాగా పనిచేస్తుంది. వీర్యంలో ఉండే శుక్రకణాల సంఖ్య పెరిగేలా చేస్తుంది. శుక్రకణాల కదలికలు బాగుంటాయి. సంతాన లోపం సమస్య ఉన్న పురుషులు అశ్వగంధను తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. అశ్వగంధను నిత్యం తీసు�
డిగ్రీ సెమిస్టర్ విధానం తీసుకురావడంతో చాలామంది విద్యార్థులు ఇంజినీరింగ్ పై మక్కువ చూపుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
2021 ఏడాదికి గాను ఫిజియాలజీ లేదా మెడిసిన్ విభాగంలో అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతిని ప్రకటించారు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ మండలి సమావేశం అనంతరం మాట్లాడుతూ.. కరోనా ఔషధాలు, పరికరాలపై పన్నులు తగ్గించామని వెల్లడించారు. అలాగే బ్లాక్ ఫంగస్ మెడిసిన్పై ట్యాక్స్ మినహాయిస్తున్నామని..కొవిడ్ వ్యాక్సిన్లపై 5 శాతం జీఎస్ట�
ఆనందయ్య మందు ఎట్టకేలకు ప్రజల వద్దకు చేరింది. ప్రభుత్వం, కోర్టు నుంచి అనుమతులు రావడంతో వేగంగా పంపిణీకి ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఆనందయ్య K మందు పంపిణీకి కూడా ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. K మందు పంపిణీ చెయ్యడానికి ప్లాన్ చేస్
కరోనా రోగులకు ఇది గుడ్ న్యూస్ తో పాటు బిగ్ రిలీఫ్ అని కూడా చెప్పొచ్చు. ఇకపై కరోనా బారిన పడితే ఆసుపత్రి పాలు కావాల్సిన అవసరం రాకపోవచ్చు. ఎంచక్కా ఇంట్లోనే చికిత్స పొందే రోజులు రావొచ్చు. ఎందుకంటే.. ట్యాబ్లెట్ రూపంలో కరోనా మందు వస్తోంది.
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైద్య విద్యలో ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఒక మాస్టర్ డిగ్రీతో పాటు మూడు డిగ్రీ కోర్సులను కొత్తగా ప్రవేశపెట్టనుంది.
Obesity Appetite drug semaglutide: ఒబెసిటీ(ఊబకాయం). ప్రపంచంలో చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువుతో అనారోగ్యం బారిన పడుతున్నారు. అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. బరువు తగ్గేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. అయినా వెయిట్ అదుపులోకి రావడం లేద�