Home » meeting
ఈ నెల 8న కేంద్ర కేబినెట్ విస్తరణ ఉండబోతుందటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్న సమయంలో ఇదే అంశంపై ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో కీలక మంత్రులు, బీజేపీ జాతీయాధ్యక్షుడితో జరగాల్సిన సమావేశం రద్దయ్యింది.
జులై నెల చివరి నాటికి రాష్ట్రంలో 10, ఇంటర్ ఫలితాలపై నిర్ణయం తీసుకుంటామని ఏపీ విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన సురేష్ రెండు వారాల్లో హైపవర్ కమిటీ నివేదిక వస్తుందని తెలిపారు. కరోనా కారణంగా విద్యాసంవత్స�
ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం ఇచ్చారని, అది తనకెంతో నచ్చిన పథకమని చెప్పారు కేసీఆర్. ఆ పథకం వల్లే ఎంతోమంది ఆకలి తీరిందని గుర్తుచేశారు కేసీఆర్. ఆ తర్వాత ఎన్నో మార్పులు జరిగి, ఇప్పుడు మనం రూపాయికే కిలో బి
జమ్మూ కశ్మీర్లో భద్రతా పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.
సీఎం వైఎస్ జగన్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ కానున్నారు. ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం గవర్నర్ తో భేటీ కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. సాయంత్రం 5 గంటలకు సీఎం జగన్ గవర్నర్ నివాసానికి వెళ్లి పలు అంశాలపై చర్చించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భేటీ అయ్యారు.ప్రధాని మోడీ నివాసంలో సమావేశమై పలు అంశాలపై చర్చలు కొనసాగిస్తున్నారు.. యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో సీఎం, యూపీ సీఎంల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. యూపీలోఅసెంబ్ల�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు(10 జూన్ 2021) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి, మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఢిల్లీ చేరుకుంటారు. వెంటనే అమిత్ షా, గజేంద్ర షెకావత్ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసే �
సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొద్ది నెలలుగా నిరసన తెలుపుతున్న భారతీయ కిసాన్ యూనియన్ నేతలు బుధవారం బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు.
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇవాళ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు.
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఢిల్లీలో కలవనున్నారు.