meeting

    తెలంగాణలో ఫస్ట్ టైమ్..ట్రాన్స్ జెండర్లతో సీపీ సజ్జనార్ సమావేశం

    February 20, 2021 / 03:17 PM IST

    transgenders commisionaraite Meeting : తెలంగాణా రాష్ట్రంలోనే మొదటిసారి సైబరాబాద్‌ కమిషనర్ సజ్జనార్ ట్రాన్స్‌జెండర్‌ సమావేశమయ్యారు. వారి సమస్యలపై ఓ డెస్క్ శుక్రవారం (ఫిబ్రవరి 19,2021) ఏర్పాటు చేసి ప్రారంభించారు. అనంతరం ట్రాన్స్ జెండర్లతో ఇంటర్‌ఫేస్‌లో కమిషనర్‌ సజ్జన�

    లోటస్ పాండ్ లో సందడి, షర్మిల కోసం క్యూ కడుతున్న నేతలు

    February 18, 2021 / 06:52 AM IST

    Jagan Sister Sharmila : హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌. దివంగత సీఎం వైఎస్‌ కుమార్తె, ఏపీ ప్రస్తుత సీఎం జగన్ సోదరి ఇక్కడే నివాసముంటున్నారు. గత నెలాఖరు వరకు షర్మిలను ఎవరు కలవాలన్నా గేటు దగ్గరే వెయిట్ చేయాల్సి వచ్చేది. అలాంటిది ఇప్పుడు పడిగాపులు లేకుండానే నేరు

    అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు, మార్పులు తీసుకొచ్చాం

    February 10, 2021 / 02:43 PM IST

    CM Jagan meeting with secretaries : రాష్ట్రంలో అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు, మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. దిశ చట్టం దగ్గరనుంచి, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఇలా చూస్తే… ఈ జాబితాలో చాలానే ఉన్నాయని పేర్కొన్నారు. సెక్రటేరియట్‌లో వివిధ

    జగన్ ఆశీస్సులు ఉన్నాయ్.. తెలంగాణలో రాజన్న రాజ్యం రావాలి

    February 9, 2021 / 02:44 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోండగా.. నల్గొండ, చేవెళ్ల జిల్లాల నేతలతో భేటి అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. ఈ సంధర్భంగా మిగతా జిల్లాలవారితో కలవాలి కాబట్టి.. వారిని కలిసిన

    ఫ్లెక్సీలపై వైఎస్ విజయమ్మ ఫొటో ఎందుకు లేదు?

    February 9, 2021 / 01:53 PM IST

    YS Vijayamma photo on flexi : తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ అవతరించింది. వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో వైఎస్ షర్మిల కొత్త పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ పేరును షర్మిల ప్రాథమికంగా ఖరారు చేశారు. షర్మిల టీమ్ త్వరలో ఎన్నికల కమిషన్ కు దరఖాస్తు చేయనుంది. పా�

    షర్మిల కొత్త పార్టీ.. వైఎస్ఆర్ తెలంగాణ

    February 9, 2021 / 01:28 PM IST

    Sharmila’s new party .. YSR Telangana : వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరును ప్రాథమికంగా ఖరారు చేశారు. త్వరలో ఎన్నికల కమిషన్ కు షర్మిల టీమ్ దరఖాస్తు చేయనుంది. పార్టీ పేరును త్వరలో ఈసీకి దరఖాస్తు చ�

    ఢిల్లీకి వెళ్లిన జనసేనాని.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ పెద్దలతో మాట్లాడనున్న పవన్

    February 9, 2021 / 11:18 AM IST

    Janasenani Delhi tour  : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై బీజేపీ పెద్దలతో మాట్లాడేందుకు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో.. పవన్ భేటీ కానున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలన�

    తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ?

    February 9, 2021 / 09:01 AM IST

    YS Sharmila’s new political party : తెలంగాణలో మరో కొత్త పార్టీ ప్రారంభంకానుందా? చలో లోటస్‌ పాండ్‌కు పిలుపునిచ్చిన షర్మిల.. అభిమానులు, అనుచరులకు ఏం చెప్పబోతున్నారు? తెలంగాణ భవితకు పూనాది అంటూ సోషల్‌ మీడియాలో జోరుకు కారణాలేంటి? వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు, ఏప�

    కీలక మంత్రులతో మోడీ సమావేశం

    February 5, 2021 / 07:05 PM IST

    PM Modi నూతన సాగు వ్యవసాయ చట్టాలపై అటు రాజ్యసభలో..ఇటు లోక్ సభలోనూ కేంద్ర ప్రభుత్వం విపక్షాలు దాడి చేస్తుండటంతో సభకు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ(ఫిబ్రవరి-5,2021) ప్రధాని నరేంద్ర మోడీ కీలక మంత్రులతో ప

    తెలంగాణలో బడి గంటలు మోగే వేళ

    February 1, 2021 / 07:48 AM IST

    Telangana Schools : తెలంగాణలో బడి గంటలు మోగనున్నాయి. కరోనాతో గతేడాది మార్చిలో మూతబడ్డ పాఠశాలలు ఇంతవరకు తెరచుకోలేదు. సుదీర్ఘ విరామం తర్వాత.. తెరుచుకోనున్న స్కూళ్లలో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 45 నిమిషాల వరకు ప్రత్యక్ష బోధన జరగనుంది. కాలేజీలను 2021. ఫిబ్

10TV Telugu News