Home » meeting
Jagan Meeting with Amit Shah : ఢిల్లీ టూర్లో ఉన్న ఏపీ సీఎం జగన్… రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్షాతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై ఆయన చర్చించారు. పోలవరంపై ఇద్దరి మధ్య ఎక్కువసేపు చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన �
CM KCR meets Union Minister Gajendrasingh Shekhawat : కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. దాదాపు గంటపాటు సీఎం.. షెకావత్తో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులు, కేంద్ర సహకారంపై కేసీఆర్ కేంద్రమంత్రితో చర్చి�
CM KCR Delhi tour : తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టడం కోసం సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. ఇందుకోసం రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు హస్తినలో పర్యటించనున్నారు. సీఎంతో పాటు పలువురు నేతలు కూడా వెళ్తున్నారు. ప్రధాని మో
PM Modi meeting with ministers farmers problems : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు కొనసాగిస్తున్న ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రైతు సంఘాల నేతలతో కేంద్రం రెండుసార్లు చర్చలు జరిపినా విఫలం కావటంతో ప్రధాని నరేంద�
Union ministers meeting PM Modi : వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతోంది. పదో రోజు రైతుల తమ ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. తమ డిమాండ్స్ను పరిష్కరించాలని.. లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈరోజ�
Centre-farmers meeting on farm laws remains inconclusive రైతు సంఘాలతో ఇవాళ కేంద్రం జరిపిన చర్చలు ముగిశాయి. ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో 7గంటల పాటు సుధీర్ఘంగా రైతు లీడర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు కొలిక్కిరాలేదు. ప్రభుత్వం తరపున కేంద్రమంత్రులు పియూష్ గోయల్, సోమ్ ప్రకాష్, నరేంద్
don’t want any committee, farmers tell govt in meeting రైతు సంఘాల నేతలతో ఇవాళ కేంద్ర మంత్రులు పియూష్ గోయల్,నరేంద్ర సింగ్ తోమర్ జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ,పంటల మద్దతు ధర చట్టబద్దతకు డిమ�
Union Ministers hold meeting with farmers’ leaders నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ,కనీస మద్దతు ధర విషయమై దేశ రాజధానిలో రైతులు చేస్తోన్న ఆందోళనలకు కేంద్రం దిగివచ్చింది. రైతులతో మరోసారి చర్చలకు కేంద్రం సిద్ధమైంది. ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో ఇవాళ(డిసెంబర్-1,2020)36 మంది ర�
LB Stadium Traffic restrictions : హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రేపు సీఎం కేసీఆర్ సభ జరుగనుంది. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎల్బీ స్టేడియం వద్ద వాహనాల రాకపోకలకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అనుమతి నిరాకరించారు. సికింద్రాబాద్ నుంచి స�
first meeting of ‘gau cabinet’ in MP మధ్యప్రదేశ్ లో గోవుల సంరక్షణ కోసం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రత్యేకంగా ‘ కౌ కేబినెట్’ పేరిట ఓ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. పశుసంవర్ధక శాఖ, అటవీ, పంచాయత్, గ్రామీణాభివృద్ది, హోమ్, రైతు సంక�