Home » meeting
Did Pawan kalyan clap for caste politics? : ఏపీ రాజకీయాల్లో జనసేనది ఓ భిన్నమైన సిద్ధాంతం. కుల మతాలతో సంబంధం లేని రాజకీయాలు చేయడమే తమ లక్ష్యమని… పాతికేళ్ల భవిష్యత్ కోసమే తాను రాజకీయాలు చేస్తున్నట్లు పవన్ ఎప్పుడూ ప్రకటిస్తుంటారు. అయితే ఇప్పుడు జనసేనాని తన రూట్ మార�
Kapu reservation item once again in AP : రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కాపు కాక రేగబోతుందా..? కాపు అంశం మరిసారి ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్ కాబోతుందా..? కాపు ఉద్యమం నుంచి ముద్రగడ తప్పుకున్నాక మరుగున పడిపోయిన రిజర్వేషన్ ఏపీలో మరోసారి తెరపైకి వస్తుందా..? అయితే ఈసారి ఈ అం
BJP, Janasena alliance in AP panchayat elections : ఏపీ పంచాయతీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నట్లు బీజేపీ, జనసేన పార్టీల నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు ఇవాళ విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు.
PM Modi interacts with CMs : జనవరి 16వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ భారతదేశంలో ప్రారంభమౌతుందని, టీకా వేయించుకోబోయే వారికయ్యే ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. మూడు కోట్ల మంది హెల్త్, ఫ్రంట్లైన్ వర్కర్లకు టీకాల�
The stalemate in the central government-farmers talks : కేంద్రం-రైతుల చర్చల్లో అదే ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఎనిమిదో విడత చర్చల్లో కూడా కేంద్రం వెనక్కి తగ్గేదే లేదని తేల్చేసింది. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేదే లేదని తేల్చేసింది. అవసరమైతే సుప్రీంకోర్టులోనే తేల్�
Khammam Zilla Parishad meeting : ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశం రసాభాసగా సాగింది. సుబాబుల్ రైతుల సమస్యలపై జరిగిన సమావేశలో రైతు సంఘం నేతలు, బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణలు చోటు చేసుకన్నారు. ఐటీసీ అధికారులు రావాలంటూ బీజేపీ, సీపీఎం, సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. టీఆర�
Telangana government’s focus on corona new strain : తెలుగు రాష్ట్రాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం సృష్టిస్తోంది. కరోనా న్యూ స్ట్రెయిన్పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కొత్త రూపంతరం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఉన్న
AP Cabinet meeting : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ భేటీ కాబోతోంది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, సమగ్ర భూ సర్వేపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రైతులకు వరదసాయంతోపాటు… కొత్తగా సంక్రాంతి నుంచి ప్రారంభించాలని భావిస్తోన్న ర�
సీడబ్ల్యూసీ నుంచి గ్రామ స్థాయిదాకా కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలంటూ ఆగస్టులో అధినేత్రి సోనియా గాంధీకి లేఖలు రాసి, ఆ తర్వాతి కాలంలో సొంత నేతల నుంచే విమర్శలు ఎదుర్కొన్న అసమ్మతి వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ �
Congress members walk out of Defence Parliamentary panel meeting రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులు ఇవాళ(డిసెంబర్-16,2020)ఢిఫెన్స్ పార్లమెంటరీ కమిటీ మీటింగ్ నుంచి వాకౌట్ చేశారు. ముఖ్యమైన జాతీయ భద్రత ఇష్యూకి బదులుగా భద్రతా దళాల యూనిఫాం గురించి చర్చించడంతో ప్యానల్ సమయం వృద్ధా అవుతుందన�