Home » meeting
సామాన్యులు,సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఎవ్వర్నీ కరోనా మహమ్మారి వదలడం లేదు. కరోనా బారిన పడుతున్న ప్రముఖుల జాబితా కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్లు కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. అయితే ఇ
కరోనా లాక్ డౌన్ టైమ్ లో ఉన్నఉద్యోగాలు ఊడి కొందరు బాధపడుతుంటే ఉద్యోగానికి ఆఫీసుకు వెళ్లకుండా వర్క్ ఫ్రం హోంచేస్తూ మిగిలిన ఖాళీ టైమ్ ఎలా గడపాలా అనుకున్నవాళ్లు కొందరు…..అలాగే కాలేజీలు లేక విద్యార్దులు టైంపాస్ కోసం సోషల్ మీడియాను ఆశ్రయించార
విశాఖ గ్యాస్ దుర్ఘటనలో ఇన్హెబిటర్స్ (నిరోధం) ఉంటే ఆ ప్రమాదం జరిగేది కాదని సీఎం జగన్ అన్నారు. ఎవ్వరూ పర్యవేక్షణ చేయకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని చెప్పారు. అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో కాంప్లియన్స్ నివేదిక ఇవ్వకపోతే భారీ జరిమానా�
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా SC, ST, వర్గాలకు లబ్ధి చేకూరిందని, 2020–21లో వారి కోసం మరింతగా నిధులు వెచ్చిస్తామని AP CM JAGAN వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీలకు రూ.15,735 కోట్లకు పైగా, ఎస్టీలకు రూ.5,177 కోట్లకు పైగా ఖర్చు, మొత్తంగా దాదాపు 1.02 కోట్ల మందికి లబ్ధ�
రాష్ట్రంలో క్వారంటైన్ సెంటర్ల మీద ఫోకస్ పెంచాలని వాటిలో పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టాలని సీఎం జగన్ అన్నారు. అలాగే భోజనం నాణ్యత మీద కూడా దృష్టి పెట్టాలని సూచించారు. రాబోయే 7 రోజులు అధికారులు వాటిపై డ్రైవ్ చేయాలన్నారు. కరోనా కేర్ సెంటర్ల
రాజస్థాన్ అధికార కాంగ్రెస్ సర్కారులో సంక్షోభం మరింత ముదిరింది. సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య అగాధం పెరగడంతో అశోక్ గెహ్లాట్ సర్కారు కూలిపోవడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అశోక్ గెహ�
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ ను ఏపీ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భేటీ ముగిసింది. 20 నిమిషాలకు పైగా సమావేశం కొనసాగింది. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.3500 కోట్లు పెండింగ్ నిధులను విడుదల చ�
నిర్మాణ రంగ సంఘాలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. బల్డింగ్, లేఅవుట్ల అనుమతులకు సంబంధించిన పలు అంశాలను నిర్మాణ రంగ ప్రతినిధులు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇసుక సరఫరా సమస్యలపై టీఎస్ ఎండీసీతో కేటీఆర్ మాట్లాడారు. నిర్మాణ రంగానికి ప్రభుత్వం �
కరోనా వైరస్ పై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. తప్పుడు ప్రచారం వెనుక కుట్ర ఉందన్నారు. సోమవారం (జూన్ 8, 2020) కరోనా పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
రేపు కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. వాదనలు వినిపించేందుకు ఏపీ, తెలంగాణ అధికారులు సిద్ధమయ్యారు. కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఏపీ తన ఎజెండాను పంపింది. సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి నీటి విడుదలతో ఏపీ నష్టపోతుందని అందులో తెలిపింది. కృష�