Home » meeting
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ముఖ్యమంత్రులతో నాలుగో సారి వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడారు. జాతీయ వ్యాప్తంగా లాక్డౌన్ను 3వ తేదీ వరకూ ఉంచాలా..
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ (ఏప్రిల్ 19, 2020) భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో సమావేశం జరుగనుంది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అత్యవసర మీటింగ్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. లాక్ డౌన్ పరిస్థితి ఎలా కొనసాగుతుందో..అధికారులను ఆయన అడిగి తెలుసుకోనున్నారు. 2020, మార్చి 24వ తేదీ మంగళవారం ప్రగతి భవన్ లో జరిగే ఈ సమావేశానికి వైద్య, �
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. వాస్తవానికి మార్చి 20 వరకు జరగాల్సి ఉంది. కానీ కరోనాపై ప్రభుత్వ కఠిన నిర్ణయాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజుల ముందుగానే ముగుస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల కుదింపునకు సంబంధించి ఆదివారం సా�
ఏదైనా కొత్త మొబైల్ మార్కెట్లోకి రాగానే..దానిని తీసుకోవాలని చాలా మంది అనుకుంటుంటారు. ఇతర కంపెనీ ఫోన్లను బేరీజు వేసుకుంటుంటారు. తమ బడ్జెట్లో ఉందా ? లేదా అని ఆలోచించి..ఓ నిర్ణయం తీసుకుంటుంటారు. మొబైల్ ఫోన్లు కొనుక్కోవాలని అనుకుంటున్నారా ? అయి�
ప్రపంచాన్ని ప్రస్తుతం వణికిస్తున్న ఒకే ఒక్క మాట కరోనా వైరస్. ఇప్పటివరకు 110దేశాలకు పాకి 4వేల500మంది ప్రాణాలు తీసిన ఈ వైరస్ ను మహమ్మారి ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ లో కూడా కరోనా కేసులు సంఖ్య నెమ్మదిగా పెర
త్వరలో రాజకీయ పార్టీ పెడుతున్నట్లు రజనీకాంత్ ప్రకటించారు. సీఎం పదవిపై తనకు వ్యామోహం లేదని...పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగుతానని చెప్పారు.
తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. 2020, మార్చి 07వ తేదీ శనివారం రాత్రి 7 గంటలకు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశంకానుంది. ఈ సమావేశంలో 2020-21 వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలపడంతోపాటు శాసనసభ, మండలిలో ఆర్డినెన్స్ల స్థానంలో ప్రవే�
కరోనా ఎఫెక్ట్ - హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్లో అత్యవసర సమావేశం ఏర్పాటు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు రాకపోతే మంత్రి పదవులు ఊడుతాయని సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కూడా ఇవ్వనని తేల్చి చెప్పారు.