Home » meeting
ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్నినాని తెలిపారు.
సీఎం కేసీఆర్...జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం రూపొందించిన పథకాల అమలే ప్రాధాన్యతగా పనిచేయాలని సూచించారు.
ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణే ప్రధానాంశంగా బుధవారం (ఫిబ్రవరి 12, 202) ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై మంత్రివర్గ సహచరులతో సీఎం జగన్ చర్చించబోతున్నారు.
ఏపీ సీఎం జగన్ బుధవారం (ఫిబ్రవరి 12, 2020) ఢిల్లీలో పర్యటించనున్నారు. మూణ్నెల్ల విరామం తర్వాత సీఎం జగన్... మరోసారి ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కానున్నారు.
హైదరాబాద్ పాతబస్తీలో లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ.. సీఎం కేసీఆర్ ను కోరారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో హ్యాట్రిక్ కొట్టబోతుందని ఇవాళ(ఫిబ్రవరి-8,2020)పోలింగ్ అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఢిల్లీ ఓటర్లు కేజ్రీవాల్ కే పట్టం కట్టారని సర్వేలన్నీ చెబుతున్న సమయంలో ఢిల్లీ సీఎం మరింత అలర్ట్ అయ్యారు. ఈవీఎం మె�
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మరోసారి సమావేశం కాబోతోంది. మూడు రాజధానుల ప్రకటన, అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతం జరుగుతున్న ఈ కేబినెట్ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. 2020, ఫిబ్రవరి 12వ తేదీన జరిగే కేబినెట్ మీటింగ్లో పలు అంశాలపై చర్చించనున్నారు.
రాజధాని రైతులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఎవ్వరికీ అన్యాయం చేయడం లేదని తెలిపారు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తున్నామని చెప్పారు.
ఏపీ సీఎం జగన్ తో రాజధాని ప్రాంత రైతుల భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, శ్రీదేవితో కలిసి రైతులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.
అధికారపార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్పై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి నారా లోకేష్. మూడు రాజధానులకు మద్దతుగా చంద్రబాబు సొంతూరు నారావారి పల్లెకు దగ్గరలో వైసీపీ నేతలు భారీ బహిరంగ సభను నిర్వహించారు. చంద్రబాబు స్వగ్రామమై�