meeting

    ఏపీ పొలిటిక్స్‌లో ఉత్కంఠ : బీజేపీతో దోస్తీకి జనసేన సిద్ధం!

    January 16, 2020 / 05:59 AM IST

    ఏపీ రాజకీయం ఉత్కంఠ రేపుతోంది. రాజకీయాల్లో కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేసేందుకు దాదాపుగా సిద్ధమయ్యాయి. రెండు పార్టీల ముఖ్యనేతలు విజయవాడకు చేరుకున్నారు. 2020, జనవరి 16వ తేదీ గురువారం హోటల్ మురళీ ఫార్చ్యూన�

    ముహూర్తం ఖరారు : ఏపీ కేబినెట్ మీటింగ్

    January 15, 2020 / 12:47 AM IST

    రాజధాని మార్పుపై ఏపీ కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. 2020, జనవరి 20వ తేదీన మంత్రివర్గ సమావేశం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. రాజధాని అంశమే ప్రధాన అజెండాగా సాగే ఈ సమావేశంలో… హైపవర్‌ కమిటీ నివేదికకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఆ వెంట�

    6 గంటలు చర్చలు : కేసీఆర్, జగన్ చర్చించిన అంశాలు ఇవే..

    January 13, 2020 / 02:21 PM IST

    తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశం ముగిసింది. సుదీర్ఘంగా 6 గంటల సేపు సీఎంలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం(జనవరి 13,2020) మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇరువురూ భేటీ అయ్యారు. రాత్రి 8 గంటలకు సమావేశం ముగిసింది. సమావేశం

    ఏం జరుగుతోంది : ప్రగతి భవన్ లో కేసీఆర్, జగన్ ఏకాంత భేటీ

    January 13, 2020 / 09:23 AM IST

    తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశం అయ్యారు. సోమవారం(జనవరి 13,2020) మధ్యాహ్నం సీఎం జగన్ హైదరాబాద్ ప్రగతి భవన్ కు చేరుకున్నారు. సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ప్రగతిభవన్ లో జగన్, కేసీఆ�

    బ్రిటన్ రాజవంశంలో కలకలం : ప్రిన్స్ హ్యారీ, మేగన్ దంపతుల వేరు కాపురం

    January 13, 2020 / 07:18 AM IST

    అనగనగా ఒక రాణి..అలాంటి ఇలాంటి రాణి కాదామె..ఒకప్పుడు భూమండలాన్ని అంతటినీ పాలించిన వంశపు మహారాణి..అంత గొప్ప రాణి కూడా ఇప్పుడు మనవడు కొట్టిన దెబ్బకి విలవిలలాడుతోంది..రాచరికపు మర్యాదకి మంట పెడుతున్నారంటూ ఆగ్రహించిందా రాణి..ఇంతకీ ఎవరీ రాణి..ఆమె మన

    హైపవర్ కమిటీ భేటీ : జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై అధ్యయనం

    January 13, 2020 / 06:01 AM IST

    అమరావతిలో హైపవర్ కమిటీ మూడో సమావేశం అయింది. కేబినెట్ భేటీలో చర్చించిన అంశాలపై ఇవాళ మరోసారి చర్చిస్తున్నారు.

    రాజధాని రగడ : తేల్చేస్తారా..హై పవర్ కమిటీ భేటీ

    January 13, 2020 / 12:39 AM IST

    రాజధానిపై ఏపీ సర్కార్ ఈ నెలాఖరులోగా తేల్చేస్తుందా… అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రెండో సమావేశం తర్వాత హైపవర్ కమిటి ఇచ్చిన ప్రతిపాదనలపై కసరత్తు చేస్తోంది. మరోవైపు… 2020, జనవరి 13వ తేదీ సోమవారం హైపవర్ కమిటి మరోసారి సమావేశం కానుంది. ఏం సూచ�

    ఏం చర్చించనున్నారు : కేసీఆర్, జగన్ ఏకాంత భేటీ

    January 13, 2020 / 12:33 AM IST

    తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కాబోతున్నారు. విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధానాంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టాక.. మూడు నెలల గ్యాప్‌లోనే మూడు సార్లు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అనేక అంశాలపై

    వెస్ట్ బెంగాల్‌లో మోడీ..మమతతో భేటీ..ఏం చర్చించారంటే

    January 11, 2020 / 12:57 PM IST

    కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలను ఎండగట్టే..మమత బెనర్జీ..భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. కేవలం మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగిందని సమాచారం. రెండు రోజుల పర్యటన నిమిత్తం మోడీ..2020, జనవరి 11వ తేదీ శనివారం వెస్ట్ బెంగాల్‌కు చేరుకున్నారు. ఎస్ఎస్‌

    కవాతు నిర్వహించాలా ? వద్దా ? : నేతలతో పవన్ కళ్యాణ్ భేటీలు

    January 10, 2020 / 09:23 AM IST

    జనసేనానీ మళ్లీ దూకుడు పెంచారు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ..ఆందోళన చేసిన పవన్..పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మంగళగిరి పార్టీ కార్యాలయానికి 2020, జనవరి 10వ తేదీన అమరావతికి చేరుకున్నారు పవన్. అక్కడ కృష్�

10TV Telugu News