Home » meeting
అమరావతిని కదిలించే శక్తి ఎవరికైనా ఉందా ? ఇది ప్రజా రాజధాని..జగన్ రాజధాని కాదు…అడ్డొస్తే ఎవరినైనా వదిలిపెడుదామా అని ప్రశ్నించారు టీడీపీ చీఫ్ బాబు. 2020, జనవరి 09వ తేదీ గురువారం మచిలీపట్నంలో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నిర్వహించిన సభలో బాబు మాట�
టీఆర్ఎస్ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. సమయపాలన కచ్చితంగా పాటించాలని సూచించినట్లు సమాచారం.
కృష్ణా వాటర్ బోర్డు సమావేశం ఇవాళ జరుగనుంది. తెలంగాణ సీఎస్ సోమేశ్కుమార్, ఏపీ నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్ హాజరుకానున్నారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. రాజధాని ప్రాంతంలో రైతుల ఆందోళన, శాంతిభద్రతలపై చర్చిస్తున్నారు.
టాలీవుడ్ నటుడు మోహన్బాబు తనతో సమావేశం కావడంపై ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. మోహన్బాబు కుటుంబంతో, సమావేశం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
కలెక్షన్ కింగ్ కమలానికి జైకొట్టారా? మోడీతో మీటింగ్లో ఏం చర్చించారు? బీజేపీలో చేరతారా అంటే.. ఇప్పుడేమీ చెప్పలేనంటూ మోహన్బాబు ఎందుకు దాటవేశారు?
ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU)లో విద్యార్థులపై జరిగిన దాడిని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ (MHRD) తీవ్రంగా ఖండించింది. దీనిని ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించింది. వెంటనే దీనిపై మీటింగ్ ఏర్పాటు చేసింది. జేఎన్యూ రిజిస్ట్రా�
టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావం పోవాలన్నారు.
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ తో ఏపీ సీఎం జగన్ సమావేశం అయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులను గవర్నర్ కు వివరించే అవకాశం ఉంది.
ఏపీ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. రాజధాని అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐతో విచారణ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించే ముందు న్యాయనిపుణులతో సంప్ర�