Home » meeting
పౌరసత్వ చట్ట సవరణ బిల్లు లోక్ సభలో ప్రవేశ పెట్టారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. అనంతరం చర్చను ప్రారంభించారు స్పీకర్. చర్చలో పాల్గొన్న ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లును ఆమోదిస్తే అమిత్ షా హిట్లర్ సరసన చేరిపోత�
సీఎం కేసీఆర్ చాలా మంచి అవకాశాలు ఇచ్చారని, ఎన్నో వరాలు కురిపించారని ఆర్టీసీ కార్మికులు అన్నారు. ఆర్టీసీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజన్నారు. ఆర్టీసీని నిలబెట్టేందుకు..తాము తప్పకుండా కష్టపడి పనిచేస్తామన్నారు. సమ్మె కాలానికి జీతా�
తెలంగాణ మంత్రివర్గం భేటీ స్టార్ట్ అయ్యింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతనలో 2019, నవంబర్ 28వ తేదీ గురువారం ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ మీటింగ్పై అందరి దృష్టి నెలకొంది. గత 52 రోజుల పాటు జరిగిన ఆర్టీసీ సమ్మెపైనే ప్రధానంగా చర్చించనున్నారు. ఆర్టీసీ సమస్యక�
ఆంధ్రప్రదేశ్ లో వాటర్ షెడ్ ప్రాజెక్టు అమలుకు ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చింది. దేశంలోనే మూడో రాష్ట్రంగా వాటర్ షెడ్ ప్రాజెక్టుకు ఏపీ ఎంపికైంది.
ఆంధప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ మండలి సమావేశం ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షత జరిగిన ఈ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2019, నవంబర్ 27వ తేదీ బుధశారం నాడు జరిగిన ఈ కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. వైఎ
సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్నికోరారు.
హైదరాబాద్ లో ఆర్టీసీ జేఏసీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. డ్యూటీలో చేర్చుకోవాలని కార్మికులు కోరినా ప్రభుత్వం స్పందించకపోవడంపై చర్చించారు.
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో వాదనాలు ప్రారంభం అయ్యాయి. మరోవైపు హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ లో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు అత్యవసరంగా సమావేశం అయ్యారు.
హైదరాబాద్ లో ఆర్టీసీ కార్మిక సంఘాల అత్యవసర సమావేశం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల అభిప్రాయాలను జేఏసీ నేతలు తీసుకున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ టూర్లో పవన్.. కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్షాతో పాటు.. బీజేపీ సీనియర్ నాయకుల్ని కలవబోతున్నారు.