meeting

    విభజన సమస్యలకు త్వరలో పరిష్కారం

    October 10, 2019 / 03:43 AM IST

    తెలుగు రాష్ట్రాల్లోని విభజన సమస్యలకు త్వరలోనే చెక్ పడనుంది. పలు అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. దాదాపు ఏడాది తర్వాత ఢిల్లీలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మధ్య చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల�

    పల్లె ప్రగతిపై కలెక్టర్లతో సీఎం కేసీఆర్ భేటీ

    October 10, 2019 / 01:37 AM IST

    తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న సీఎం కేసీఆర్‌… మరిన్ని నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం… మంత్రులు, కలెక్టర్ల స�

    పల్లె ప్రగతి : 10న కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం

    October 9, 2019 / 01:27 AM IST

    తెలంగాణలో పల్లె ప్రగతిపై సీఎం కేసీఆర్‌ ఫోకస్‌ చేశారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక తొలి విడత పూర్తి కావడంతో… రెండో విడతపై దృష్టి సారించారు. ఇందుకోసం 2019, అక్టోబర్ 10న ప్రగతి భవన్‌లో మంత్రులు, కలెక్టర్లు, పంచాయతీరాజ్‌ అధికారులతో కాన్ఫరెన్స్‌ నిర

    ఆర్టీసీపై మరోసారి సీఎం కేసీఆర్ సమీక్ష

    October 7, 2019 / 07:41 AM IST

    తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెపై సీఎం కేసీఆర్ మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. అక్టోబర్ 06వ తేదీ జరిపిన మీటింగ్‌కు కొనసాగింపుగా ఈ సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో ఈ మీటింగ్ జరుగనుంది. ఆర్టీసీపై

    ఏం తేలుస్తారో : ఆర్టీసీ సమ్మెపై సీఎం కీలక సమీక్ష

    October 6, 2019 / 07:29 AM IST

    తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెపై ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రగతి భవన్‌లో అక్టోబర్ 06వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ మీటింగ్ ప్రారంభమైంది. ఉన్నతస్థాయి సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,

    మోడీతో ముగిసిన జగన్ భేటీ : ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన అంశాలు

    October 5, 2019 / 01:24 PM IST

    ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరారు ఏపీ సీఎం జగన్. కాసేపటి క్రితం పీఎం నరేంద్ర మోడీతో ఆయన జరిపిన భేటీ కాసేపటి క్రితం ముగిసింది. దాదాపు గంటకు పైగా ఈ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని రైతులకు వ్యవసాయ పె�

    కొలిక్కిరావడం లేదు : ప్రభుత్వ కమిటీ, ఆర్టీసీ కార్మిక సంఘాల మధ్య చర్చలు

    October 3, 2019 / 03:20 PM IST

    ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ కమిటీకి.. కార్మిక సంఘాలకు మధ్య చర్చలు కొలిక్కిరావడం లేదు. రెండోరోజు చర్చల్లో ఇంకా క్లారిటీ రాలేదు. 26 డిమాండ్లు పరిష్కరించాలని కార్మికసంఘాలు పట్టుబట్టాయి. మరోవైపు సమ్మెపై పునరాలోచించాలని కార్మిక సంఘాలకు కమిటీ సూచి�

    ఢిల్లీకి సీఎం కేసీఆర్ : 10 నెలల తర్వాత ప్రధాని మోడీతో భేటీ

    October 3, 2019 / 02:57 PM IST

    తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లారు. 10 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీకి వెళ్లారు. శుక్రవారం(అక్టోబర్ 4, 2019) ఉదయం 11.30 గంటలకు ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ భేటీలో గోదావరి- కృష్ణా నదుల అనుసంధానంపైనే ప్రధానంగా చర్చించనున్న

    అక్టోబర్ 5 నుంచి సమ్మెకు వెళ్తాం : అశ్వత్థామరెడ్డి

    October 2, 2019 / 11:13 AM IST

    కార్మికుల్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని... ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ముందుగా ప్రకటించినట్లు ఐదో తారీఖు నుంచి సమ్మెకు వెళ్తామని స్పష్టం చేశారు.

    4 గంటలు చర్చలు : కీలక అంశాలపై కేసీఆర్, జగన్ ఏకాభిప్రాయం

    September 23, 2019 / 04:06 PM IST

    తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌ ల భేటీ ముగిసింది. సుమారు 4 గంటల పాటు చర్చలు జరిగాయి. సోమవారం(సెప్టెంబర్ 23,2019) ప్రగతిభవన్ లో ఇరువురూ సమావేశం

10TV Telugu News