meeting

    175 అంశాలపై టీటీడీ బోర్ట్ సమావేశం 

    September 23, 2019 / 06:55 AM IST

    టీటీడీ కొత్త పాలక మండలి ఏర్పడింది. సభ్యులుగా ఎన్నికైనవారు ప్రమాణస్వీకారాల కార్యక్రమం కూడా పూర్తయ్యింది. ఈ క్రమంలో మండలి సభ్యులంతా తొలిసారిగా సమావేశంకానున్నారు. సోమవారం (సెప్టెంబర్ 23)న అన్నమయ్య భవన్ లో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంల

    హ్యూస్టన్‌లో భారీ వర్షాలు : హౌడీ – మోదీ సభకు ఏర్పాట్లు

    September 21, 2019 / 03:49 AM IST

    హౌడీ – మోదీ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికాకు బయలుదేరి వెళ్లారు. సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 27 వరకు పర్యటన కొనసాగనుంది. హ్యూస్టన్, న్యూయార్క్ నగరాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 20

    కేసీఆర్ – జగన్‌ల భేటీ 24న!

    September 20, 2019 / 04:27 AM IST

    తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకొనేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ చూపుతున్నారు. ఇప్పటికే చర్చలు కూడా జరిపారు. మూడు దఫాలుగా వీరిద్దరూ సమావేశాలు జరిపారు. ఈ సమావేశాల్లో కొన్ని కీలక అంశాలపై చర్చలు జరిగాయి. పలు అంశాలపై �

    సీఎం కేసీఆర్ సవాల్ : రూ. 3 లక్షల కోట్ల అప్పులున్నాయా..నిరూపించాలి

    September 14, 2019 / 08:24 AM IST

    అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుడు మల్లి భట్టి విక్రమార్కకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సవాల్ విసిరారు. ఆయన చేసిన విమర్శలను ఖండించారు. సభను తప్పుదోవ పట్టించవద్దని..ఆరేళ్లలో రూ. 3 లక్షల కోట్ల అప్పులు చేశామా ? నిరూపిస్తారా ? అంటూ సవాల్ విసిరా

    తెలంగాణ అసెంబ్లీ : రూ. 3లక్షల కోట్ల అప్పులు చేశారు – భట్టి

    September 14, 2019 / 08:18 AM IST

    తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీయించారని, మూడు లక్షల కోట్ల అప్పులు కేవలం ఆరు సంవత్సరాల్లో చేయబోతోందని సభలో వెల్లడించారు. ఇంత అప్పు రాష్ట్రానికి భారం కాదా అంటూ ప్రశ్నించారు. సెప్టెంబర్ 14వ తేదీ శనివారం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో కాంగ�

    రాష్ట్రాన్ని దివాళా తీయించామా..సభను తప్పుదోవ పట్టించొద్దు – కేసీఆర్

    September 14, 2019 / 08:00 AM IST

    రాష్ట్రాన్ని దివాళా తీయించామా ? సభను తప్పుదోవ పట్టించే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 14వ తేదీ శనివారం ప్రారంభమయ్యాయి. సభలో కాంగ్రెస్ సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క మాట�

    సచివాలయాలు @237 సేవలు

    September 12, 2019 / 02:57 AM IST

    గ్రామ, వార్డు సచివాలయాలను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొంటోంది. ఇప్పటికే పరీక్షలు పూర్తి చేశారు అధికారులు. వీటి ద్వారా ప్రజలకు 237 సేవలను అందించనున్నామని సీఎం జగన్ ప్రకటించారు. 72 గంటల్లోనే 115 సేవలు ప్రజలకు అందించనున్నామని, మిగతా 122 సేవల�

    అవినీతి ఉండకూడదు : ఇసుక విధానంపై సీఎం జగన్ సమీక్ష

    September 11, 2019 / 08:31 AM IST

    ఇసుక విధానంలో ఎట్లాంటి పరిస్థితుల్లో అవినీతి ఉండకూడదు..ప్రజలకు ఇబ్బందులు కలుగకూడదు..అంటూ సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అక్రమ ఇసుక రవాణాను అడ�

    హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం : 50 వేల పోలీసుల నిఘా 

    September 10, 2019 / 07:22 AM IST

    హైదరాబాద్ వినాయకుడి నిమజ్జన వేడుకల సందర్భంగా నగరంలో శాంతిభద్రతల నిర్వహణను సిద్దింబర్ బజార్‌లోని బహేతి భవన్‌లో  కమిషనర్ అంజని కుమార్ నగర పోలీసులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితితో సోమవారం (సెప్టెంబర్ 9)న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ

    సస్పెన్స్ కంటిన్యూ : ఏపీ కేబినెట్ భేటీ జరుగుతుందా

    May 13, 2019 / 01:03 AM IST

    ఏపీ కేబినెట్‌ భేటీపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. మే 14న సమావేశం జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. కేబినెట్‌ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇంతవరకు ఎలాంటి అనుమతి రాలేదు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోసం ఇటు ముఖ్యమంత్రి, అటు అధికార

10TV Telugu News