Home » meeting
లంచం లేని వ్యవస్థ..అవినీతికి ఆస్కారం లేని విధంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. అందుకనుగుణంగా కొత్త చట్టాలను రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశార. కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలు త్వరలోనే రానున్నాయి. రె
APలో YCP అధికారంలోకి వస్తుందా? ఏపీకి కాబోయే సీఎం జగనేనా ? ప్రశాంత్ కిశోర్ చేసిన సూచనలు, సలహాలు ఫలించాయా? జగన్ – పీకే మధ్య ఏం చర్చ జరిగింది. జగన్కు PK సూచించిన సూచనేంటి ? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన తర్వాత YCP అధినేత జగన్ కాస్త రిలాక్స్ అయ్
సీఎం కేసీఆర్ మంత్రులను లంచ్ కు ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల జరిగిన విషయంపై సమీక్షించేందుకు ప్రగతి భవన్ కు వారిని లంచ్ కు ఆహ్వానించారు.
ఏపీ డీజీపీ ఆర్ పీ ఠాకూర్ రెండో రోజు ఢిల్లీలో ఉన్నారు. ఎన్నికల సంఘం కమిషనర్లు సుశీల్ చంద్ర, అశోక్ లవాసాలతో భేటీ అయ్యారు.
హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కరీంనగర్, వరంగల్ సభలు రద్దయ్యాయి. ఏప్రిల్ 4న తెలంగాణలో పర్యటించనున్న అమిత్ షా కరీంనగర్, వరంగల్లో బహిరంగ సభల్లో పాల్గొనాల్సి ఉంది. ఈ సభల కోసం ఇప్పటికే బీజేపీ నేతలు పెద్దఎత్తున్న ఏర్పాట్లు చేశారు. ఈ
హైదరాబాద్లో TRS మరోసారి బహిరంగసభ నిర్వహించాలని యోచిస్తోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ నేతలు, అభ్యర్థులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. దీనితో రాష్ట్రంలో ఎన్నికల హీట్ నెలకొంది. ప్రధాన పార్టీల అధ్యక్షులు హైదరాబాద్లో బహిరంగసభలు నిర�
దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచార హీట్ పెరిగిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇవాళ(మార్చి 31, 2019) విశాఖలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్యక్రమంలో టీడీపీకి మద్దతు తెలిపేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద కేజ్రీవాల్
తెలంగాణ కాంగ్రెస్ నేతలు బాహా బాహీగా కొట్టేసుకున్నారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి అంజన్ కుమార్ సమక్షంలోనే కార్యకర్తలు తన్నులాడుకున్నారు..ఒకరిపై ఒకరు పిడుగుద్దులు కురింపించుకున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రతర్ధి పార్టీల నేతల�
తెలంగాణ కాంగ్రెస్ కు ఏమైంది.. ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నా అధిష్టానం ఎందుకు మౌనంగా ఉంటుంది.. రాష్ట్ర బాధ్యతలు నిర్వహిస్తున్న నేతలు ఏం చేస్తున్నారు ఇదే అందరిలో చర్చనీయాంశం అయ్యింది. మొన్నటికి మొన్న సబితా ఇంద్రారెడ్డి, నిన్న డీకే అరుణ.. ఇవా�
తెలంగాణ పొలిటిక్స్ వేడి వేడిగా ఉన్నాయి. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు కొన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ ఇంకా కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్స