Home » meeting
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్రవరి-14,2019) పాక్ కి చెందిన ఉగ్రసంస్థ జైషే మహమద్ జరిపిన ఎల్ఈడీ బ్లాస్ట్ లో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల మృతదేహాలను బుడ్గామ్ లోని సీఆర్పీఎఫ్ క్యాంప్ కి తరలించారు. �
గుజరాత్ : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఓ మహళ లాగి మరీ ముద్దు పెట్టేసుకుంది. గతంలో కూడా కొందరు మహిళలు రాహుల్ ను ముద్దు పెట్టుకున్న ఘటనలు జరిగాయి. ఇప్పుడు తాజాగా గుజరాత్ లోని వల్సాద్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగసభలో ఈ సీ�
హైదరాబాద్ : ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్ అడుగు పెట్టబోతోంది. ఇందుకు పక్కా ప్లాన్ సిద్ధమైపోతోంది. టీఆర్ఎస్లో కీలక నేతగా వ్యవహరిస్తున్న తలసాని శ్రీనివాస యాదవ్ అందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఏపీలో పర్యటించిన తలసాని.. ఓ భారీ బహిరంగ సభ పెట�
విజయవాడ : జగన్ సమర శంఖారావాలు ఎందుకు వాయిదా పడుతున్నాయి ? నెల్లూరు, ప్రకాశం సభలు వాయిదా వెనుక అసలు కారణం ఏంటి ? పార్టీలోని గ్రూప్ల వ్యవహారమే ఇందుకు కారణమా ? ఎన్నికలు సమీపిస్తున్నా అధినేత పర్యటనలు వాయిదా పడటం వెనుక అసలు కారకులెవరు ? సుదీర్ఘ పా
విజయవాడ : ఏపీ కేబినెట్ భేటీ జరుగనుంది. త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇదే చివరి మంత్రివర్గ సమావేశం. ఫిబ్రవరి 13వ తేదీ బుధవారం ఉదయం జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అలాగే అమరావతిలో నిర్వహించనున్న ధర్మపోరాట దీ�
హైదరాబాద్ : నాలుగు నెలలకు ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ లో వాగ్ధానాలు, వరాలు, పథకాలు పెడుతున్నారంటే ప్రజల్ని మోసం చేయడమేనని వైసీపీ అధినేత జగన్ తెలిపారు. ఐదో బడ్జెట్ లోనూ ఏపీకి రావాల్సిన వాటిపై ప్రకటన లేదన్నారు. హైదరాబాద్ లో పార్టీ నేతలతో జగన్ స�
విజయవాడ : తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికలే అజెండాగా టిడిఎల్పి సమావేశం జనవరి 31వ తేదీ గురువారం మధ్యాహ్నం జరగనుంది.. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు.. ఎమ్మెల్యేల పనితీరుపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాల నే�
విజయవాడ : చంద్రబాబు సారథ్యంలో జరిగే అఖిలపక్ష సమావేశంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తెలుగుదేశం పార్టీకి.. జనసేన, కాంగ్రెస్ సహా వామపక్షాలు జలక్ ఇచ్చాయి. సమావేశానికి తాము రావడం లేదంటూ.. బహిరంగ లేఖలు రాశాయి. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కో�
విజయవాడ : కేంద్రంపై బాబు ఆఖరి అస్త్రం ప్రయోగించడానికి సన్నద్దమౌతున్నారు. గత కొన్ని రోజులుగా కేంద్రానితో సై..అంటే సై అనే ధోరణిలో వెళుతున్న బాబు…మరోసారి దీక్ష లేదా నిరసన చేయడానికి రెడీ అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజల దృష్టిని ఆక�
విజయవాడ : రిపబ్లిక్ డే రోజున టీడీపీ ఎంపీలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిశా..నిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని..కేంద్రం ఏపీపై వివక్ష కొనసాగిస్తోందని..దీనిని ఎండగట్టాలని సూచించారు. జనవరి 26వ తేదీన టీడీపీ పార్లమెంటరీ సమావేశం జర�